‘వారానికి 48 గంటల పనితో భారత్ ప్రగతి సాధ్యం కాదు.. అభివృద్ధిలో భారత్ పరుగులు పెట్టాలంటే, చైనా లాంటి దేశాల సరసన నిలబడాలంటే మన దేశ యువత కండలు మరింత కరగదీయాలి, సామాజిక జీవితంతో పని లేకుండా రోజుకు 12 గంటల చొప్ప�
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటికి బదులు 4 లేబర్ కోడ్లను అమలుచేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు �
కేంద్ర ప్రభుత్వం 4 కార్మిక కోడ్లను ఏకపక్షంగా అమలు చేయటం పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయటమేనని, ప్రజాస్వామ్యంలో మీడియా పోషించే కీలక పాత్రను బలహీనపరచటమేనని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్
Labor Codes | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసేలా నాలుగు లేబర్ కోడ్స్ చట్టాన్ని అమలుచేస్తుందని సీఐటీయూ మంచిర్యాల జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పొన్న అంజయ్య, సీఐటీయూ కట్టంగూర్ మండల సమన్వయ కమిటీ కన్వీనర్ చెరుకు జానకి డిమాండ్ చేశారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మిక లోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నదని ట్రేడ్, లేబర్ యూనియన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల పొట్టగొట్టి కార్పొర�
కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపులో భాగంగా బుధవారం తలపెట్టిన భారత బంద్ను జయప్రదం చేయాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం దామరగిద్ద మండలం అధ్యక్షుడు పెద్దింటి తాయప్ప పిలుపునిచ్చారు.
Strike Notice | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ తీసుకొస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎం శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
Dasyam Vinay Bhaskar | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు.
దేశవ్యాప్తంగా కార్మికులపై జరుగుతున్న అక్రమ ట్రాన్స్ఫర్లు, వేతనాల ఆలస్యం, టార్గెట్ల పేరుతో వేధింపులు వంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మే 21, 22 తేదీల్లో చేపట్టిన నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని తెలంగాణ మె�
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ నల్లగొండ జిల్లా కమిటీ సభ్యుడు పెంజర్ల సైదులు అన్నారు. కేంద్రం అనుసరిస్తున్న కార్మిక విధానాలకు వ్యతిరేకంగ�
ఈ నెల 20న నిర్వహించాలనుకున్న దేశవ్యాప్త సమ్మెను కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయి. సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ఇండిపెండెంట్ సెక్టోరల్ ఫెడరేషన్లు, అసోసియేషన్ల సంయుక్త వేదిక గురువారం సమావేశమైంది
General strike | ఉమ్మడి కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో ఈనెల20న నిర్వహిస్తున్న ఒక్కరోజు దేశవ్యాపిత సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ అన్న�