మల్టి పర్పస్ రద్దు కోసం మే 19 నుండి జరిగే రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె, అలాగే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మే 20న జరిగే సమ్మెలో గ్రామ పంచాయతీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం �
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సిద్ధమవ్వాలని తెలంగాణ ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మూడం మల్లేశం పిలుపునిచ్చారు.
Iftu |రామగిరి, ఏప్రిల్ 20: ఆర్జీ 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ -1 లోని సెక్షన్ వద్ద ఆదివారం ఐ ఎఫ్ టీ యూ ఆధ్వర్యంలో మేడే పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యాక్రమానికి ఎస్ సి సి డబ్ల్యూ యు (ఐ ఎఫ్ టీ యు)రాష్ట్ర ప్రధాన కార్యదర్�
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మిక హక్కులకు ఉరితాళ్లు వంటివని, వాటి అమలును అడ్డుకునేందుకే మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వివిధ జాతీయ కార్మిక సంఘాలు పిలుపునిచ్చినట్లు కా�
2023 ఫిబ్రవరి 22న కర్ణాటక ప్రభు త్వం ఫ్యాక్టరీల చట్టం (కర్ణాటక సవరణ)-2023 సవరణ బిల్లును ఆమోదించింది. మన దేశంలో నిత్యం శ్రామికులపై జరుగుతున్న దాడికి ఇది ఉదాహరణ.