మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా�
‘మునుగోడు బిడ్డను నేను.. నన్ను ఆశీర్వదించి ఆదరించండి. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తా. నిత్యం అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్�
Kusukuntla Prabhakar reddy | అభివృద్ధి నిరోధకుడైన రాజగోపాల్ రెడ్డికి ఉపఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేయాలని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడులో నిలిచిపోయిన అభివృద్ధి టీఆర్ఎస్
రాజగోపాల్రెడ్డి నామినేషన్కు ముందే డక్ అవుట్ అయ్యాడని రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం డి.నాగారంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలిచిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నేడు నామినేషన్ వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి జగదీశ్ రెడ్డి,
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. నేటి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన ప్రచారానికి సిద్ధమయ్యారు. మునుగోడు మండలం కొరటికల్
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్లో ఆయనకు బీ ఫాంను, ఎన్నికల ఖర్చు
ఉద్యమ నాయకుడు, నిత్యం ప్రజల మధ్య ఉండే నేత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థిగా టికెట్ ఖరారైంది. శుక్రవారం ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ �
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
Nalgonda | యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జిల్లావ్యాప్తంగా రైతులతో కలిసి టీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు కొనసాగుతున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు క్షేత్రస్థా�
హాజరైన 600 మంది అభ్యర్థులు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి చౌటుప్పల్, మార్చి 27 : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో పోటీ పరీక్షల ఉచిత కోచింగ్ కో సం ఆదివారం నిర్వ�