Kusukuntla Prabhakar Reddy | మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ జయకేతనం ఎగుర వేసింది. మరో రౌండ్ కౌంటింగ్ మిగిలి ఉండగానే.. కూసుకుంట ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై కూసుకు�
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Munugode by poll results | మునుగోడులో స్పష్టమైన ఆధిక్యం దిశగా టీఆర్ఎస్ పయణిస్తున్నది. మొదటి రౌండ్లోనే ఆధిక్యం ప్రదర్శించిన గులాబీ పార్టీ.. రౌండ్ రౌండ్కు తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నది.
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడయ్యాయి. ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీకి 45,723 ఓట్లు
Munugode bypoll | మునుగోడులో గెలుపు దిశగా టీఆర్ఎస్ దూసుకెళ్తున్నది. తొలిరౌండ్ నుంచి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్న టీఆర్ఎస్.. ఆరు రౌండ్లు ముగిసే సరికి 2169 ఓట్ల
munugode bypoll | మునుగోడులో టీఆర్ఎస్ దూసుకెళ్లున్నది. పోస్టల్ ఓట్లలో నాలుగు ఓట్ల ఆధిక్యంలో నిలిచిన గులాబీ పార్టీ.. మొదటి రౌండ్లో 1352 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్లో భాగంగా చౌటుప్పల్
‘బండి సంజయ్.. నువ్వు గుట్కాలు తిని జైలుకెళ్తే.. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పెత్తందారులను ఎదిరించి మేం జైలుకు వెళ్లాం. నీ తాటాకు చప్పుళ్లకు బెదిరే వాళ్లెవరూ లేరు’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప
మునుగోడులో ఓటమి భయంతోనే బీజేపీ నేతలు కుట్రలకు తెరలేపారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. చౌటుప్పల్ మండలం ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి తదితర గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి చామకూ�
సీఎం కేసీఆర్ ఆది నుంచే కుల వృత్తులకు ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే కుల వృత్తులను కాపాడేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కుల వృత్తులకు వైభవం తీసుకొచ్చారు.
‘మునుగోడు ప్రజలు నా కుటుంబ సభ్యులు. నన్ను గెలిపిస్తే ఈ ప్రాంత పాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజల కాళ్లు కడుగుతా.’ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. చండూరు మండలంలోని ఉడు�
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటామని, మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని 1998 డీఎస్సీ సాధన సమితి పిలుపునిచ్చింద�
Kusukuntla prabhakar reddy | మునుగోడు ఉపఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ పార్టీ ముమ్మరం చేసింది. నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలవడమే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కాంట్రాక్టులపై ధ్యాసే తప్ప.. ప్రజా సమస్యలపై పట్టింపులేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు బంపర్ మెజార్టీ ఖాయమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ‘నో డౌట్.. మేం అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతు�