రాష్ట్రంలో ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే తప్పులు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులకు పాల్పడుతారా అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్�
Prabhakar Reddy | రేవంత్రెడ్డి సర్కారు ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత అన్నప
పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ అని, ఆనాడు రాష్ట్ర రైతాంగానికి సాయుధ పోరాటంతో నింపిన నల్లగొండ నేడు మరోసారి రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ సర్కార్పై తిరుగబడేందుకు వేదిక కావాలని, అందుకే ఇక్కడి నుంచి రైతు పోర�
భువనగిరి పట్టణం రణ క్షేత్రంగా మారింది. ఆందోళనలు, అరెస్టులతో అట్టుడికింది. పోలీసులు పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవడంతో ఏం జరుగుతుందోననే ఆందోళన రేకెత్తింది.
Munugode | కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఏలుబడిలో మునుగోడు నియోజకవర్గం తీవ్ర అన్యాయానికి గురయ్యింది. హైదరాబాద్కు దగ్గరగా ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధికి దూరంగా ఉండిపోయింది. ఫ్లోరైడ్ బారిన పడి ఇక్కడి ప్రజల నడుము�
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన మునుగోడు ప్రజల రుణం తీర్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ తనకు మరోసారి టికెట్ ఇవ్�
Kusukuntla Prabhakar reddy | మునుగోడు ఎమ్మెల్యేగా ఎన్నికైన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసభలోని తన చాంబర్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ఆయనతో ప్రమాణం చేయించారు.
మునుగోడు నూతన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం ప్రమాణం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి రోడ్లు, భవనాలు
Abhilasha godishala | మునుగోడు గెలుపుతో 2023లో టీఆర్ఎస్ హాట్రిక్ విజయం ముందే ఖారరైందని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు. ఉపన్నికలో అఖండ విజయం సాధించిన కూసుకుంట్ల
ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే కోటి రూపాయలతో దొరికింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అనుచరుడై కరీంనగర్ కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు అని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మునుగోడు ప్రజలు అభివృద్ధినే కోరుకుంటున్నారని మరోసారి ఈ విజయం ద్వారా రుజువైంది. వారు సీఎం కేసీఆర్పై, నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొనేందుకు వందశాతం ప్రయత్నం చేస్తా.