Chiranjeevi | మహోన్నత వ్యక్తిత్వం, అపారమైన సేవాతత్వంతో కోట్లాది మందికి ఆదర్శంగా నిలుస్తున్న మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆదోని పట్టణానికి చెందిన వీరాభిమాని �
లింగ నిర్ధారణ పరీక్షల కారణంగా ఓ గర్భిణీ బలైంది. స్కానింగ్లో ఆడబిడ్డ అని తెలియడంతో అబార్షన్ చేయించగా.. అది వికటించి ప్రాణాలు కోల్పోయింది. కర్నూలులో జరిగిన ఈఘటన జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతోంది.
DIG Koya Praveen | రాయచోటిలో ఉగ్రవాదుల స్థావరాల ఏర్పాటు విషయంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కర్నూల్ డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు అబూబకర్ సిద్ధిఖీ, మహ్మద్ అలీని ఇటీవల తమిళనాడు ఇంటె
ఏపీలోని కర్నూల్ పట్టణంలో తిరుమలరావు అనే బ్యాంకు మేనేజర్ దారుణానికి ఒడిగట్టాడు. గద్వాల పట్టణంలోని రాజావీధి నగర్కు చెందిన ప్రవేటు సర్వేయర్ గంట తేజేశ్వర్ (32) ను దారుణంగా హత్య చేశాడు.
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కోదండపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో కోదండపురం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచ�
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ గేట్ ఎదురుగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. అయితే, జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
Mahesh Babu | ఇటీవలి కాలంలో అభిమానుల చేష్టలు అంతుపట్టకుండా ఉన్నాయి. అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేసే పనులు కొందరికి సర్ప్రైజింగ్గా అనిపిస్తున్నాయి. డైహార్ట్ ఫ్యాన్స్ ఒంటిపై తమ అభిమాన హీరో పేరు లేదా ఫొటో
AP News | వైసీపీ అధినేత వైఎస్ జగన్కు మరో షాక్ తగిలింది. ఏంఎడీ ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.
Roja Selvamani | మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి రోజా సెల్వమణిపై కర్నూలు పోలీసులకు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. 2023 ఫిబ్రవరిలో మంత్రిగా ఉన్న సమయంలో బాపట్ల సూర్యలంక బీచ్లో దళితులను అవమానించారంటూ కర్నూలు త్రీట�
AP Rains | ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి. నంద్యాల జిల్లాలో మిద్దెకూలి మహిళ (Women) మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది.