రన్నింగ్లో ఉన్న బస్సు వెనుక టైర్ల వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే నిలిపివేశాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. గురువారం అయిజ నుంచి ఏపీలోని కర్నూల్కు వెళ్తున్న పల్లె వె�
అయిజ నుంచి కర్నూల్కు వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఓవర్లోడ్ కారణంగా బస్సు బాడి టైర్లకు రాసుకోవడంతో మంటలు చెలరేగడం గుర్తించి డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం త�
Principal Chief Conservator | మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కుటుంబం ఆక్రమించుకున్న అటవీ భూములను స్వాధీనం చేసుకుంటామని అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అన్నారు.
గద్వాల జిల్లా మద్దూరు సమీపంలో ఆర్టీసీ బస్సుకు (RTC Bus) పెను ప్రమాదం తప్పింది. గద్వాల డిపోకు చెందిన బస్సు అయిజ నుంచి 90 మందికిపైగా ప్రయాణికులతో కర్నూలు వెళ్తున్నది. ఈ క్రమంలో మద్దూరు స్టేజీ వద్ద వెనక టైర్లోని �
Bus Accident Case | కర్నూలు బస్ ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. వీ కావేరి ట్రావెల్ యజమాని వేమూరి వినోద్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను పోలీసులు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. ఆ తర్వాత రిమాం
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీలు, లిక్కర్ షాపులే కారణమని సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్�
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో బైకర్ శివశంకర్పై కేసు నమోదైంది. తుగ్గలి మండలం రాంపల్లికి చెందిన ఎర్రిస్వామి ఫిర్యాదు మేరకు శివశంకర్పై సెక్షన్ 281, 125A, 106 (1) సెక్షన్ల కింద ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు �
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదంలో విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడానికి ముందే శివశంకర్ నడుపుతున్న బైక్కు యాక్సిడెంట్ అయ్యిందని అతని స్నేహితుడు ఎర్రి స్వామి పో�
కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ(RTA Checkings) అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంతోపాటు శివార్లలో విస్తృతంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
ఏపీలోని కర్నూల్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చంద�
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షులు ప్రమాదం జరిగిన తీరు, బయటపడే వరకు అనుభవిం�
బస్సు ప్రమాద స్థలాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం కర్నూల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ప్రమాదం అందరి హృదయాలను కలిచి వేసిందని
బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
Kurnool Bus Fire | కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదు మేరకు ఉళ్లిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. 125 C/A, 106 C/1 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Kurnool Bus Accident | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ( vKaveri ) ట్రావెల్స్ బస్సుకు సీటింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేయి�