జిల్లా రైతాంగం పత్తి పంట వైపు మొగ్గుచూపుతున్నది. గతేడాది వానకాలం సీజన్లో 3.34 లక్షల ఎకరాల్లో సాగు చేయగా, ఈ యేడాది 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు చేస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం వీరవెల్లిలోని ఎస్సీ కాలనీలో ‘తాగు నీటి కష్టాలు’ అనే శీర్షికన నమస్తే తెలంగాణ పత్రికలో ఏప్రిల్ 30న కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు స్పందించిన అధికారులు వెంటనే గ్రామ�
జిల్లాలోని జిన్నింగ్ మిల్లుల్లో వరుస అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటుండగా, తెల్లబంగారం బుగ్గిపాలవుతున్నది. నిర్వాహకుల నిర్లక్ష్యమో.. అధికారులు అప్రమత్తంగా లేకపోవడమో తెలియదుగాని ఈ 20 రోజుల్లో మూడుచోట్ల ఘ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సోమవారం ఎమ్మెల్సీ కవిత పర్యటించనున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పా ట్లు చేశాయి. రహదారులన్నీ పోస్టర్లు, ఫ్లెక్సీలతో నిండి గులాబీ మయంగా మారాయి. మొదటగా ఆదిలాబా�
కుమ్ర భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయిల్ పాం విస్తరణ ఆగిపోయినట్లే కనిపిస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో కొత్త తోటల సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది మార్చి నాటికి 1048 ఎకరాల్లో ఆయిల్ పాం తోటలను విస్తరించా
ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కురుస్తున్న భా రీ వర్షాలు పలు మండలాల్లో భారీ నష్టాన్ని మిగిల్చాయి. వరదల ధాటికి పంటలు కొట్టుకపోగా కల్వర్టులు, రోడ్లు ధ్వంసమయ్యాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం పరందోలి గ్రామంలో శనివారం రాత్రి పులి కుక్కలపై దాడిచేసింది. ఓ గుడిసెలో గొలుసులతో శునకాలను కట్టేసి ఉంచగా చంపేసింది. ఒకదాన్ని సగం వరకు తిని వదిలేసి వెళ్లింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తమ్మిడిహట్టి బరాజ్ పనులను త్వరలో ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన హెచ్ఎం పార్వతి తమకు వద్దంటూ విద్యార్థినులు సోమవారం ఆందోళన చేపట్టారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం చంద్రపల్లి పంచాయతీ పరిధిలోని పీకలగుండం గ్రామానికి మిషన్ భగీరథ నీరు రాక మహిళలు అవస్థలు పడుతున్నారని, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న ఎర్రవాగును దాటి, చెలిమెల నీరు తె
డీఎస్సీని 45 రోజులపాటు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
దండేపల్లి మండలంలోని తాళ్లపేట రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజర్ ప్రమోద్కుమార్ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కంది సతీశ్కుమార్ హేమలత, డీఆర్వో పోషమల్లు, సెక్షన్, బీట్ అధిక