లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సెక్టార్ అధికారులు, ఎన్నికల సంబంధిత విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
మహారాష్ట్రలోని నాగుల్వాయి నుంచి ప్రాణహిత నది దాటి మూడు రోజుల క్రితం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి వచ్చి ఇద్దరిని పొట్టపెట్టుకున్న మదగజం శుక్రవారం సాయంత్రం ఎట్టకేలకు తిరుగుముఖం పట్టింది. శుక్రవారం �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరికి చెందిన అల్లూరి గులాబ్ దాస్.. ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పెద్దపులి ఓ పశువ�
గిరిజన ప్రాంతమైన ఆసిఫాబాద్ జిల్లాగా ఏర్పడుతుందని గాని, ఈ జిల్లాకు మెడికల్ కళాశాల వస్తుందని గాని ఎవరూ ఊహించి ఉండరు. ఊహలకందని అభివృద్ధిని నిజం చేసి చూపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లాకు
ఆదివాసీ జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. 2016 అక్టోబర్లో నూతనంగా ఏర్పాటైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నది.