కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఎప్పుడైనా కూలొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన మంత్రి ఒకరు కేసులతో సతమతం అవుతున్నారన
JDS Joins BJP Led NDA | కర్ణాటకకు చెందిన జనతాదళ్ (సెక్యులర్) - జేడీ(ఎస్), బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో చేరింది. (JDS Joins BJP Led NDA) జేడీ(ఎస్) సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి శుక్రవా�
మహిళా బిల్లు చారిత్రక అవసరమని, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు డీ కుమారస్వామి డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మ�
Kumaraswamy | అసెంబ్లీ ఎన్నికలకు ముందు సుమారు 15 మంది కాంగ్రెస్ నేతలు తమ పార్టీలో చేరుతారని జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) అన్నారు. చిత్రదుర్గ మాజీ శాసన మండలి సభ్యుడు రఘు ఆచార్ ఇప్పటికే తనతో మాట్లాడారని, జ
కన్నడనాట ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపె
ప్రధానిమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంద సార్లు కర్ణాటకలో పర్యటించి ప్రచారం చేసినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు. మళ్లీ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేద’ని జేడీఎస్ అగ్రనేత, మా�
Kumaraswamy | కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతున్నది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిపై మండిపడ్డారు. అంతటితో
దక్షిణ భారతంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2019లో తొలుత సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని కూలదోసి ఆరు రోజులు, ఆ తరువాత కుమారస్వామి సర్కార్ను కూలదోసి గత మూడున్నరేండ్లుగా అక్కడ అధికారం చలాయిస్తున�
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్పై జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జేడీఎస్ పార్టీ, మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడంతో ప�
ఆపరేషన్ కమల్.. ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల్ని, మరీ ముఖ్యంగా శాసనసభ్యుల్ని పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలను హస్తగతం చేసుకోవడానికి బీజేపీ చేపడుతున్న ఆపరేషన్. తొలుత వివిధ పార్టీ