ర్ణాటకలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ గెలిస్తే తెలంగాణ తరహాలో రైతుబంధు, రైతుబీమాను అమలుచేస్తామని ఆ పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రకటించారు. హైదరాబాద్లో భారత్ రాష్ట్ర స
TRS Party | తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే రేపటి జనరల్ బాడీ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొననున్నారు. ఈ క్రమంలో కుమారస్వామితో పాటు మాజీ
భారత ప్రజల చైతన్య కర దీపిక, ఆత్మగౌరవ పతాక గులాబీ అజెండా పరిమళాలు దేశమంతా వెదజల్లనున్నాయి. తెలంగాణ ఉద్యమ సింహం కేసీఆర్ నాయకత్వంలో జాతీయ పార్టీ పురుడు పోసుకొనున్నది.75 యేండ్ల స్వతంత్ర దేశంలో ఎన్ని రంగుల జె
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తన హైదరాబాద్ పర్యటనలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. దార్శనికత, వినూత్న ఆలోచనలు, బలమైన నాయకత్వంపై మంత్రి కేటీఆర్తో అర్థవంతమైన చర్చ జరిగిందని
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా పనిచేస్తోందని జేడీ(ఎస్) చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే కే శ్రీనివాసగౌడ కాంగ్రెస్ అభ్యర్ధికి ఓటు వేసిన అనంతరం కుమారస
‘కుటుంబం కేంద్రంగా ఉన్న రాజకీయాలతో దేశానికి ప్రమాదం లేదు. మతతత్వ బీజేపీతోనే దేశానికి ముప్పు. ప్రజల్లో భావోద్వేగ అంశాలను రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టడం ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాదం’ అని కర్ణా�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నేడు బెంగళూరులో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరివెళ్తారు.
కన్నడ హీరో యష్ నటించిన లక్కీ సినిమా ‘లక్కీ స్టార్’ అనే పేరుతో తెలుగులోకి రాబోతున్నది. ఈ చిత్రాన్ని రాధికా కుమారస్వామి సమర్పణలో శ్రీదుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ పతాకంపై రవిరాజ్ విడుదల చేస్తున్నా
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్పై కర్నాటక మాజీ సీఎంలు విరుచుకుపడ్డారు. హిందీ భాష విషయంలో ఇద్దరు మాజీ సీఎంలు దేవగన్ వైఖరిని తప్పుపట్టారు. హిందీ జాతీయ భాష అని అజయ్ దేవగన్ చేసిన ట్
బీజేపీ | కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఆ రాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బసవకల్యాణ్ అసెంబ్లీ ఉప