శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా (AirAsia) విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎయిర్ ఏషియాకు చెందిన విమానం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ క్రమంలో గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తల�
మలేషియాలోని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ�
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయ�
Junior Hockey World Cup : జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు(Team India) పోరాటం ముగిసింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur)లో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ బలమైన జర్మనీ చేతిలో ఓటమి...
Junior Hockey World Cup : భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతోంది. మలేషియా వేదికగా జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పాల్గొననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్
భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
Python | చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ సంఖ్యలో సరీసృపాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు
Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
earthquake | దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భూమి కంపించింది.
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు | మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.