మలేషియా రాజధాని కౌలాలంపూర్ నగరంలో శనివారం జరుగనున్న తెలంగాణ 12వ ఆవిర్భావ సంబురాలకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశామని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు. దీనికోసం రెండు నెలల�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కుటుంబసమేతంగా శుక్రవారం మలేషియాకు చేరుకున్నారు. ఆయన రాక విషయం తెలుసుకున్న అభిమానులు, ఎన్నారైలు, బీఆర్ఎస్ నాయకులు పెద్దసంఖ్యలో కౌలాలంపూర్ ఎయిర్పో
రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, స్వరాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధితో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని బీఆర్ఎస్ యావత్తు ప్రపంచానికి చాటి చెప్పింది. ఇదే స్ఫూర్తితో నిరుడు తెలంగాణ ఆవిర్భావోత్సవాలను అమెరికాలోని డ�
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం మోదీ మలేసియా చేరుకున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఏషియా (AirAsia) విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఎయిర్ ఏషియాకు చెందిన విమానం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ వస్తున్నది. ఈ క్రమంలో గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తల�
మలేషియాలోని కౌలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అసోసియేషన్ ఏర్పడి పదేండ�
హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం మలేషియా ఎయిర్లైన్స్కు (Malaysia Airlines) చెందిన విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కౌలాలంపూర్ వెళ్తున్నది. విమానాశ్రయ�
Junior Hockey World Cup : జూనియర్ పురుషుల హాకీ వరల్డ్ కప్లో భారత జట్టు(Team India) పోరాటం ముగిసింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్(Kuala Lumpur)లో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ బలమైన జర్మనీ చేతిలో ఓటమి...
Junior Hockey World Cup : భారత పురుషుల హాకీ జట్టు మరో కీలక టోర్నీకి సన్నద్ధమవుతోంది. మలేషియా వేదికగా జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్లో పాల్గొననుంది. ఈ మెగా టోర్నీలో ఆడే భారత జట్టుకు ఫార్వర్డ్ ప్లేయర్
భారత్ అల్టిమేటం నేపథ్యంలో తమ దౌత్యవేత్తలను కెనడా ఇతర దేశాలకు తరలించింది. ఈ నెల 10 లోగా 41 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని ఇటీవల భారత ప్రభుత్వం ఆ దేశానికి హెచ్చరికలు చేసింది.
Python | చెన్నై : తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్ద భారీ సంఖ్యలో సరీసృపాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Kuala Lumpur | మలేషియా రాజధాని కౌలాలంపూర్లో విషాదం చోటుచేసుకున్నది. శుక్రవారం తెల్లవారుజామున కౌలాలంపూర్ సమీపంలో ఉన్న ఓ క్యాంప్పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇద్దరు