Earthquake | సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. మలేషియాలో సోమవారం తెల్లవారుజామున 2.39 గంటల సమయంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్స్కేలుపై 6.8గా నమోదయింది.
earthquake | దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భూమి కంపించింది.
ఎయిరిండియా విమానం| ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో విషాద ఘటన చోటుచేసుకున్నది. మలేషియా నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడు విమానంలో కన్నుమూశారు. తమిళనాడులోని పుదుకోట్టయ్ జిల్లా నరియపట్టికి
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు | మలేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌలాలంపూర్లో రెండు మెట్రో రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో సుమారు 200 మందికిపైగా గాయపడ్డారు.