కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 25 నుంచి జరిగే పీజీ పరీక్షలు తక్షణమే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టిరు.
కాకతీయ విశ్వవిద్యాలయ రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘కరెంట్ రీసెర్చ్ ఇన్ కెమికల్ సైన్సెస్’ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు పోస్టర్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య కె.ప్రతాప్ రెడ్డి, రి
కాకతీయ యూనివర్సిటీ రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘భారతదేశంలో సరళీకరణ అనంతరం జనరంజక విధానాలు’ అనే అంశంపై నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు.
ఇంటి బయట తీసుకునే ఆహార పదార్థాలు, చిరు తిను బొండారాలు, కలుషితం అవుతుండడం వలన వాటిని మనం వాడడం ద్వారా క్యాన్సర్కు దారి తీస్తుందని గెస్ట్ లెక్చర్ ప్రొఫెసర్ జి.రామేశ్వరం అన్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయ భౌతికశాస్త్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి.జె.శ్రీలత 2025 సంవత్సరానికిగాను ‘ఇండియా మోస్ట్ ప్రాగమెటిక్ ఉమెన్ లీడర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్-2025’ అవార్డుకు ఎన్నికయ్యారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ర్టంలో రేవంత్రెడ్డి ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని పీడీఎస్యూ రాష్ర్ట అధ్యక్షుడు కాంపాటీ పృథ్వీ అన్నారు.
శంషాబాద్లో జరిగే ఏబీవీపీ రాష్ర్ట మహాసభలను విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అంబాల కిరణ్ పిలుపునిచ్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయ గోల్డెన్ జూబ్లీ సంవత్సరంలో భాగంగా సోషల్ సైన్సెస్, ఆర్ట్స్విభాగాల ఆధ్వర్యంలో రెండురోజుల జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ విభాగాల డీన్ ప్రొఫెసర్ బి
Scientists | కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థుల అకాడమిక్ స్పిరిట్ ఎంతో గొప్పదని, ప్రతి ఆవిష్కరణ, సృజన మానవ అభివృద్ధికి దారితీయాలని, విద్యార్థుల జిజ్ఞాసను బహిర్గతం చేయడం ద్వారా ప్రపంచ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొ