కాకతీయ విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి ‘ఇంగ్లీష్ ఫర్ బ్రిలియన్స్‘ మొదటి సంవత్సరం పాఠ్యపుస్తకం ప్రారంభించనుందని విశ్వవిద్యాల�
కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్రెడ్డి, విశ్వవిద్యాలయ రుసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జునరెడ్డి హైదరాబాద్లోని టీ-హబ్ కార్యాలయాన్ని సందర్శించారు.
కాకతీయ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల రెన్యువల్ ఫీజును తగ్గించాలని, తేదీని పొడిగించాలని డిమాండ్ చేస్తూ కేయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట పరిశోధన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
కాకతీయ విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల (నాన్ గెజిటెడ్ మరియు నాల్గవ తరగతి ఉద్యోగుల) సంఘాల ఎన్నికలు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య ప్రశాంతంగా ముగిసిన్నట్లు ఎన్నికల అధికారి, పరిక్షల నియంత్రణ అధికా�
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయ (KU) హాస్టల్లో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన విషయం మరువక ముందే మరో ఘటన చోటుచేసుకున్నది. వర్సిటీలోని పోతన ఉమెన్స్ హాస్టల్లోని ఓ గదిలో అర్ధరాత్రి వేల స్లాబ్ కుప్పకూలింది.
వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని (Kakatiya University) హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్�
కేయూలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పడకేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై సాగదీత కొనసాగుతున్నది. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులైనా రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సీని
కేయూ లో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు.
కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.
అంతర్జాతీయంగా అన్ని రం గాల్లో పరిశోధనలకు సంబంధించి పీహెచ్డీ స్థాయి లో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్(జేడీపీ)పై ఐఐటీ హైదరాబాద్, ఖాట్మాండు యూనివర్సిటీ (కేయూ) సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. జేడీపీ కి�
కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ రావడం ఎంతో గర్వకారణమని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో కలిస�
హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు సిద్ధమైంది. ఈనెల 25 నుంచి 27 వరకు న్యాక్ బృందం కేయూను సందర్శించనుంది. బృం దం పర్యటనకు వర్సిటీ అధికారులు సమాయత్తమయ్యారు. 12 సెప్టెంబర