వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలోని (Kakatiya University) హాస్టల్లో ఫ్యాను ఊడిపడి ఓ విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం మంగోలిగూడెంకు చెందిన లునావత్ సంధ్య కేయూలోని పోతన హాస్�
కేయూలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాలన పడకేసింది. ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ డీన్ నియామకంపై సాగదీత కొనసాగుతున్నది. డీన్ పోస్టు ఖాళీ అయి 17 రోజులైనా రిజిస్ట్రార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడాన్ని సీని
కేయూ లో మెస్లను మూసివేస్తామని హాస్టల్ డైరెక్టర్ సర్యులర్ జారీ చేయడాన్ని నిరసిస్తూ పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో యూ నివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట వంట సామగ్రితో ఆందోళనకు దిగారు.
కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.
అంతర్జాతీయంగా అన్ని రం గాల్లో పరిశోధనలకు సంబంధించి పీహెచ్డీ స్థాయి లో జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్(జేడీపీ)పై ఐఐటీ హైదరాబాద్, ఖాట్మాండు యూనివర్సిటీ (కేయూ) సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి. జేడీపీ కి�
కాకతీయ విశ్వవిద్యాలయానికి న్యాక్ ఏ-ప్లస్ రావడం ఎంతో గర్వకారణమని వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. సోమవారం కాకతీయ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావుతో కలిస�
హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ సాధించేందుకు సిద్ధమైంది. ఈనెల 25 నుంచి 27 వరకు న్యాక్ బృందం కేయూను సందర్శించనుంది. బృం దం పర్యటనకు వర్సిటీ అధికారులు సమాయత్తమయ్యారు. 12 సెప్టెంబర
telangana higher education | తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షలు నిర్వహించే వర్సిటీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఈ ప్రవేశ పరీక్షలకు సంబంధించి కన్వీనర్లను కూడా ఉన్నత విద్యా
exams | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం మూడు రోజులపాటు సెలవులు ప్రకటించింది. దీంతో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు (exams) వాయిదాపడ్�
ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) – 2021కు దరఖాస్తు చేసుకునే విద్యా�