జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం ఎర్రగడ్డ డివిజన్లో నిర్వహించిన కేటీఆర్ రోడ్షో సూపర్హిట్ అయ్యింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్తో కలిసి ఏజీ కాలనీ నుంచి జనప్రియ టవర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి మోసపూరిత కాంగ్రెస్కు బుద్ధిచెప్పాలని నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డికి ఓటమి రుచి చూపించి, క
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేక్పేట్ డివిజన్లో రోడ్షో శుక్రవారం నిర్వహించనున్నారు. దీని కోసం గురువారం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం కార్మిక క్షేత్రమైన సిరిసిల్లకు రానున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగి
‘ప్రతి సీజన్కు రైతు బంధు ఇచ్చి పెట్టుబడికి ఏ బాధాలేకుంట, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి సాగులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా కాపాడుకునే సీఎం కేసీఆర్ కావాలా..? రాబంధుల్లా అన్నీ తన్నుకుపోయి, కరెంట్ కోతలు పెట్టి వేధ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం చెన్నూర్ పర్యటనకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్కు మద్దతుగా పట్టణంలో నిర్వహిస్తున్న రోడ్
‘డౌట్లేదు వచ్చేది మన ప్రభుత్వమే.. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావడం పక్కా.. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటూ వస్తున్న కాంగ్రెస్వన్నీ బోగస్ ముచ్చట్లే.. వాళ్లను నమ్మి ఆగంకావద్దు.. ఎవుసం తెలువని రేవంత్ కరెంటు
శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలో రోడ్షో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నియోజకవర్గం ఎన్నికల ప్రచార కార్యదర్శులు వి.స�
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ కరెంటు కోతలు, ఎరువుల గోసలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇప్పటికే ప్రజలు ఆ పార్టీకి 11 చాన్సులిస్తే ఏమీ చేయలేదని, ఆ పార్టీ నేతలు ఇప్�
ఆదివారం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డి ప్రచారానికి మద్దతుగా మంత్రి కే తారకరామారావు నిర్వహించిన రోడ్షోకు పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు.
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కేటీఆర్ ఆదివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండల కేంద్రాల్లో నిర్వహించే రోడ్షోల్లో పాల్గొననున్నారు.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పదేండ్లలో దేవరకొండ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులతో కలిపి రూ.12వేల కోట్లతో పలు అభివృద్ధి పనులు చేశాం. దేవరకొండ మున్సిపాలిటీలో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. మరోసారి రవీం
తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ లాంటి హైదరాబాద్ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకులు గల్లీలను వదిల
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ చీకటి రోజులే వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ప్రజలను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో పొరపాటు చేస్తే మళ్లీ 50 ఏండ్లు వెనక్కి పోతామని, 1956లో చేసిన తప�