అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జిల్లాకు రానున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 3గంటలక�
తొమ్మిదిన్నరేండ్లలో సాగర్ ఎడమ కాల్వ ద్వారా 18 సార్లు తమ ప్రభుత్వం పంటలకు సాగు నీరు ఇచ్చింది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న జిల్లా నల్లగొండ. రైస్ మిల్లుల కేంద్రంగా దేశానికే అన్నం పెడుతున్న ఘన�
చేవెళ్లలో కారు పార్టీ జోరు మీదుంది. ఎన్నికల ప్రచారంలో గులాబీ పార్టీ దూసుకుపోతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాలే అస్త్రంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాలె యాదయ్య పల్లెల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు..పుష్కలంగా తాగునీరు... రెప్పపాటు పోని కరెంటు సరఫరా... జాతీయ-అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు... ఇవీ బీఆర్ఎస్ పాలనకు నిదర్శనం. నిత్యం మత విద్వేషాల�
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడులు ఆగిపోతాయని, అస్థిరపాలన మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తొమ్మిదిన్నరేండ్లలో 10 లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయని, రియల్