జూబ్లీహిల్స్ నుంచే కాంగ్రెస్ పతనం తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలిచిన 64మంది ఎమ్మెల్యేలకే దిక్కులేదు.. కొత్తగా జూబ్లీహిల్స్లో ఏదో చేస్తానని సీఎం రేవం
‘హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అరాచకం చేశారు. వేలాది మంది పేదల ఇళ్లు కూల్చి వారి బతుకులను రోడ్డున పడేశారు. కేవలం పేదలనే లక్ష్యంగా దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్లు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్షోకు జన ప్రవాహమై తరలివచ్చింది. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా శుక్రవారం రాత్రి వెంగళరావునగర్ డివి�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక సమరంలో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నది. పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ్యతల�
KTR Road Show | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా యూసుఫ్గూడ డివిజన్లో జరగాల్సిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో వాయిదా పడింది. భారీ వర్షం నేపథ్యంలో ఈ రోడ్ షో వాయిదా పడినట్లు ట్విట్�
KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాగంటి సునీత (Maganti Sunitha) విజయాన్ని కాంక్షిస్తూ రహమత్నగర్లో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్ (KTR). భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు, కార్యకర్తలు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖరారైందని, కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమం�
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్ల వారీగా బాధ�
ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం గులాబీ జెండానే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘంటాపథంగా చెప్పారు. గులాబీ జెండా ఎగిరి 24 ఏండ్లు నిండి వచ్చే నెల 27న 25వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నామని చెప�
‘సరిగ్గా ఐదు నెలల కిందట నిర్మల్కు వచ్చినప్పుడు మాయమాటలు నమ్మితే మోస పోతరు.. మోసపోతే గోసపడుతరు అని చెప్పిన.. కానీ, మీరు మరి మోసపోయిండ్రు.. మన అభ్యర్థులను కాకుండా వేరే వాళ్లను గెలిపించుకున్నారు.’ అని బీఆర్�
అచ్చంపేటలో బుధవారం నిర్వహించే రోడ్ షోకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలకు ప్రజలు అంచనాకు మించి తరలివచ్చారని, దీంతో కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు ఖాయమైందని మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి అన్నా�