“రైతులను అన్ని విధాలుగా అండగా ఉంటూనే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి.
సిరిసిల్ల జిల్లాలో కారు జోరుమీదున్నది. పల్లె, పట్నం అనే తేడా లేకుండా టాప్గేర్లో దూసుకెళ్తున్నది. ఓవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వద సభలు.. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేట�
“రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటునే నిరంతర కరెంటు ఇస్తున్న బీఆర్ఎస్ కావాలా? మూడు గంటల కరెంటు చాలు అనే దరిద్రపు కాంగ్రెస్ కావాలా? మీరే ఆలోచించి ఓటేయండి. ఇప్పటికే కాంగ్రెస్కు ఓటేసి తప్పుచేశామని కర్ణాట�
న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్కు మద్దతుగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సోమవారం నిర్వహించిన రోడ్షో జాతరను తలపించింది. మొదటి సారి ఇక్కడికి రావడంతో బీఆర్ఎస్ శ్రే�
మనోహరన్నను గెలిపించాలె మీ ఎమ్మెల్యే బ్రహ్మాండంగా పనిజేసే నాయకుడు. ఆయనకు భగవంతుడు వ్యాపారాలు, నాలుగు పైసలు ఇచ్చిండు. పది మందికి ఖర్చు పెడుతడు కానీ, పది మందిని ఆగం చేయడు. ఆయన ఎప్పుడు సీఎం దగ్గరికి వచ్చినా.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఐదున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్కు ప్రజలు అవకాశం ఇచ్చారని, అప్పుడు ఆ పార్టీ ఏం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మ�
‘హుజూర్నగర్ నియోజకవర్గం గతంలో ఎట్లుండే, నేడు ఎట్ల మారింది. సైదిరెడ్డి నాయకత్వంలో చాలా పనులు చేశాం. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్డీఓ కార్యాలయాన్ని నేనే ప్రారంభించా. నేరేడుచర్లను మున్సిపాలిటీ చేస�
‘కోదాడలో బొల్లం మల్లన్న గెలిచిన తర్వాత ఎలా ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నది. తెలంగాణలో 11సార్లు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు. నేడు మీ కండ్ల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం చేస�
‘మునుగోడులో బీఆర్ఎస్దే విజయం. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిసెంబర్ 3న గెలుస్తున్నరు. నేను తీసుకున్న నియోజకవర్గ దత్తత కొనసాగుతుంది. చేయాల్సింది ఇంకా ఉంది. అభివృద్ధికి ఏది కావాలన్నా చేస్తా’ అని బీఆర్�
‘తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఏపనీ చేయలేదన్న కారణంతో తిరస్కరించబడి చెల్లని రూపాయిగా మారిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్లో చెల్లుతడా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ �
బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన తొలి ఏడాది నుంచే టీఎస్పీఎస్సీలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది చేసిన ఇబ్బందుల వల�
‘డిసెంబర్ 3వ తేదీన ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతక్క మూడోసారి గెలువబోతుంది.. రోడ్షోకు వచ్చిన జనాన్ని చూస్తుంటే విజయోత్సవ ర్యాలీని తలపిస్తుంది.. నవంబర్ 30న కారు గుర్తుపై గుద్దుడు గుద్దితే కాంగ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. క్యాంపెయిన్లో భాగంగా బీఆర్ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్రావుకు మద్దతుగా
‘ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా..విశ్వనగరం కావాలన్నా.. బలమైన నాయకత్వం..స్థిరమైన బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం.