విద్యుత్తు ఆర్టిజన్లు చేపట్టిన నా లుగోరోజు సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఉద్రిక్తంగా మారిం ది. ఆర్టిజన్ జాక్ పిలుపు మేరకు చేపట్టిన ‘చలో కేటీపీఎస్' శనివారం నిర్బంధాల మధ్య �
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు బుధవారం ఉదయం నుంచి విధులు బహిష్కరించి చేపట్టిన సమ్మె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో గురువారం రెండో రోజుకు చేర�
పాల్వంచ పట్టణంలోని కేటీపీఎస్ అంబేద్కర్ సెంటర్లో టీవీఏఈ జాక్ ఆధ్వర్యంలో శనివారం మహా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు లేబర్గా విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లను బీఆర్ఎస్ ప్రభు
కేటీపీఎస్ కాంప్లెక్స్ పర్యటనకు విచ్చేసిన టీజీ జెన్కో డైరెక్టర్ (సివిల్) ఎ.అజయ్ ను తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (TRVKS ) జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో గురువారం కలిసి ఘనంగా సన్మానించ�
కేటీపీఎస్ 8వ దశ నిర్మాణం చేపట్టాలని కోరుతూ కేటీపీఎస్ 8వ దశ సాధన సమితి సోమవారం టీజీ జెన్కో సీఎండీ హరీశ్కు వినతిపత్రం అందజేసింది. హైదరాబాద్లో విద్యుత్ సౌదాలో పాల్వంచకు చెందిన కేటీపీఎస్ 8వ దశ సాధన సమి
BRS | కేటీపీఎస్ ఆరో దశలో నిర్మాణ కార్మికులుగా పనిచేసిన వారు చేపట్టిన నిరాహారదీక్ష శిబిరాన్ని శనివారం బీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష చేస్తున్న కార్మికులను ఉద్దేశించి బీఆ�
కేటీపీఎస్ నుంచి వెలువడే బూడిదను తరలించేందుకు కమిటీ వేస్తామని, అందులో తీసుకున్న నిర్ణయం మేరకు యాష్ను తరలించే బాధ్యతలు అప్పగిస్తామని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ స్పష్టం చేశారు. కేటీపీఎస్ కాలుష్య ప్ర
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొలి విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం) కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి తొలి విద్యుత్ వెలుగులను అందించిన కేటీపీఎస్ ఓఅండ్ఎం కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది. ఓఅండ్ఎంలోని 8 యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను ఈ నెల 5వ �
రాష్ట్రంలోని విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణ పనులను గడువులోగా పూర్తిచేయాలని రాష్ట్ర విద్యుత్తుశాఖ కార్యదర్శి, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు.