శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కరెంట్ షాక్తో ఐదుగురు చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్తు శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు రోడ్లపై బైఠాయించి ఆం�
కన్నయ్య రూపు కన్నంతనే ఎన్నో వింతలు గోచరమవుతాయి. శిఖలో నెమలి పింఛం ముచ్చటగొలుపుతుంది. విజయహారంగా ధరించిన వైజయంతిమాల నిత్యనూతనంగా దర్శనమిస్తుంది. ఇక నల్లనయ్య చల్లని చేతుల్లో ఒదిగిపోయిన మురళిది ప్రత్యేక
కృష్ణతత్వం.. విశ్వవ్యాప్తమైంది. ప్రపంచానికి ‘గీత’ను కానుకగా అందించిన ఆ దేవదేవుణ్ని.. భూ మండలమంతా భక్తితో కొలుస్తున్నది. ఆ కన్నయ్య జన్మదిన వేడుకలను.. కన్నులపండువగా నిర్వహిస్తున్నది. ప్రాంతాలు-భాషలకు అతీత�
Krishna Janmashtami : లోక కల్యాణం కోసం శ్రీహరి 21 అవతారాలను ధరించాడు. అందులో పరిపూర్ణమైన అవతారం ఒకే ఒక్క శ్రీకృష్ణావతారం. ‘‘ కృష్ణస్తు భగవాన్ స్వయం’’ అని శ్రీమద్భాగవతం 1.3.28 లో 'శ్రీకృష్ణుడే భగవంతుడు' అని చెబుతుంది. ఆ భగవంత
Klin Kaara | కృష్ణాష్టమి (Krishna Janmashtami ) వేడుకలు సోమవారం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. టాలీవుడ్ స్టార్ నటుడు రామ్ చరణ్ ఇంట కూడా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమిని సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణ, గోపికల వేషధారణలు వేసి ఆటలాండించారు. అనంతరం ఉట్టి కొట్టించి పాటలు పాడించారు.
కృష్ణ్టాష్ట్టమి వేడుకలను మహబూబ్నగర్, నారాయణ పేట జిల్లాల్లో సోమవారం ఘనంగా నిర్వ హించారు. మహబూబ్నగర్లోని పద్మావతీకాలనీ శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవా రం కృష్ణ్టాష్ట్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.
‘గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ మాయలు చాలయ్యా.. మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా’.. ‘జయ జనార్దన.. క్రిష్ణ రాధికా పతే.. జన విమోచనా క్రిష్ణ జన్మ మోచనా’.. ‘ముకుందా.. ముకుందా.. క్రిష్ణా ముకుందా.. ముకుందా’.. అన్న పాటలు
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసం కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు ప్రపంచవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఇంట్లో పిల్లలను బాలకృష్ణుడిలా అలంకరించి సంబురాల్లో �
శ్రీకృష్ణుడి జన్మాష్టమిని సోమవారం జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథిన కంసుడి చెరసాలలో ఆయన జన్మించగా, ఆనాటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఆ
శ్రీకృష్ణ భగవానుడు చూపిన ధర్మమార్గంలో నడుద్దామని గవర్నర్ జిష్ణుదేశ్వర్మ పిలుపునిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సౌభ్రాతృత్వం, సామరస్యం వర్ధిల్లాల�
శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు