మూసాపేట సర్కిల్ కేపీహెచ్బీ కాలనీ టెంపుల్ బస్టాప్లో అనుమతి లేని బిల్డింగ్ను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. భవనాలను సీజ్ చేస్తూ... బ్యానర్ కట్టడంతో పాటు ఎక్స్ ఆకారంలో ఎల్లో ర
కేపీహెచ్బీకాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మడానికి గృహ నిర్మాణ మండలి అధికారులు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. హౌసింగ్ బోర్డ్ ఖాళీ స్థలాలను గుర్తించడం, వాటి పరిరక్షణ కోసం ప్రహరీల
పురుడు కోసం ఆసుపత్రికి వచ్చిన మహిళ విగత జీవిగా మారింది. అప్పుడే పుట్టిన బిడ్డతో పాటు తల్లి సైతం ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన బాలానగర్ పోలీస్స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది.
MLA Krishna Rao | కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఇవాళ జలమండలి అధికారులతో కలిసి కేపీహెచ్బీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ నీటి సరఫరా తీరును పరిశీలించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాగునీటికి ఇబ్బందుల
Gold Chain Theft | మెదక్ జిల్లా వల్లూరు గ్రామానికి చెందిన ముక్కెర భాగ్యమ్మ (45), ఆంజనేయులు దంపతులు.. కేపీహెచ్బీ కాలనీ వసంత నగర్ కాలనీలో ఓ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో వాచ్మెన్గా పనిచేస్తున్నారు. ఆంజనేయులు ఇటీవల ఒక వ్యక్�
2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే రేవంత్రెడ్డి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సమైక్య పాలకులు సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఏర్పాటుచేసిన
జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాను, ప్రేమలో విఫలమైయ్యాను..నా చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ.. సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో
దొంగతనం చేయడంలో ముంబైలో శిక్షణ పొంది పలు దొంగతనాలు చేసిన ఓ వ్యక్తి.. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. కేపీహెచ్బీ కాలనీ పరిధిలో దొంగిలించిన 6 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్ క�
వేకువజామున ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తాగడానికి నీళ్లు అడగగా.. గుడ్డిగా నమ్మిన ఓ మహిళ ఇంట్లోకి వెళ్లగానే .. ఆమె మెడలోని బంగారు గొలుసును తస్కరించి పారిపోయిన సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చో
Drugs | నైజీరియా నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్ నగరంలో విక్రయించడానికి వచ్చిన వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తిని అరెస్టు చేసి... వారి వద్ద 13 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్ స్వాధీనం చేసుకున్నా�
KPHB Colony | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో కేపీహెచ్బీ కాలనీ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. పార్టీ శ్రేణులతోపాటు స్థానికులకు స్వీట్లు పంపిణీ చేశారు.
‘కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు భూములను కొనుగోలు చేస్తున్నారా...తస్మాత్ జాగ్రత్త.. ఆయా ప్రాంతాల్లోని కొన్ని ప్లాట్లు రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్రమాదం ఉంది. స్థలాల వేలం పాట పేరుతో హౌసింగ్బోర్డు ప
కేపీహెచ్బీ కాలనీలో గుడి, బడి భూములను అమ్ముకునే పనులను కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలని, హౌసింగ్ బోర్డు లే అవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలని, ప్రజల ఆస్తు�