MLA Madhavaram | హౌసింగ్ బోర్డు లేఆవుట్ ప్రకారం కమ్యూనిటీ అవసరాల కోసం వదలిన 10 శాతం స్థలాలను ప్రజలకు చూపించాలి. ప్రజల ఆస్తులను అమ్ముతే ఊరుకునేది లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Madhavaram )హెచ్చరించారు.
కేపీహెచ్బీ కాలనీలోని గోవర్ధనగిరి కొండపై కళ్యాణ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా గోవర్ధనగిరి కొండపై వేణుగోపాల స్వామి, ఆంజనేయస్వామి ఆలయాలతో పాటు కల్యాణ మండ పం, గోశాలలు ఉన�
‘మాలాంటి పేదలకు న్యాయం చేసేది కేసీఆర్ సారే.. సార్ను కలుస్తా.. కాళ్లు పట్టుకొని నా కష్టాన్ని చెప్పి ఆదుకోవాలని వేడుకుంటా’ అని కూల్చివేతల బాధితురాలు జయమ్మ చెప్పింది.
గవర్నమెంట్ ఆఫీస్లో తనకు పెద్ద సార్లతో పరిచయం ఉంది. మీరు రూ.2 లక్షలు ఇస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తారు.. అంటూ మాయమాటలు చెప్పిన ఓ వ్యక్తి 16 మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితులకు నకిలీ అలా
భూమి కొంటే.. ఇచ్చిన డబ్బులకు నెలనెలా వడ్డీ చెల్లిస్తామన్నారు... ఇచ్చిన కాలవ్యవధిలో వడ్డీతోసహా అసలు చెల్లించి.. రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తిరిగి తీసుకుంటామని నమ్మించారు. అలా కోట్లాది రూపాయలు వసూలు చేసిన
కేపీహెచ్బీ కాలనీలో తాగునీటి కోసం ప్రజల తండ్లాట మొదలైంది. కేసీఆర్ పాలనలో ఇంటింటికీ సమృద్ధిగా తాగునీటిని సరఫరా చేయడంతో.. పదేండ్లుగా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు కనుమరుగయ్యాయి.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ (KPHB) అడ్డగుట్టలో (Addagutta) విషాదం చోటుచేసుకున్నది. పొట్టకూటికోసం పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఇద్దరు కూలీలు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి పరంజి గోడ కూలి మృతిచెందారు.
కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో 100 పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మాణ పనులకు శనివారం ఉదయం 8 గంటలకు భూమిపూజ నిర్వహించడం జరుగుతుందని నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీశ్అరోరా తెలిపారు.
హైదరాబాద్లో (Hyderabad) అక్కడక్కడ వర్షం (Rain) కురుస్తున్నది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు (Thunderstorm), మెరుపులు (Lightning) వస్తున్నాయి. దీనికి వర్షం కూడా తోడయింది.
సీతాకోక చిలుక అందమైన రెక్కలున్న ఒక కీటకం..అవి మనల్ని ఎంతగానో ఆకర్శిస్తాయి. చిన్నప్పుడు దానిని పట్టుకోవడానికి దాని వెంట ఎన్నిసార్లు పరిగెత్తామో..ఈ అనుభవం చాలా మందికి ఎదురయ్యే ఉం టుంది.