అంతర్రాష్ట్ర కూడలి భద్రాచలం ఆర్టీసీ డిపోలో శ్రమ దోపిడీ జరుగుతుందంటూ టిమ్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. డిపో మేనేజర్ ఒంటెద్దు పోకడలతో తమ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
మధుమేహం, రక్తపోటు పెరగడానికి కారణం ఒత్తిడితో కూడిన జీవన విధానం, దీనిని జయించాలంటే ఆహారపు అలవాట్లు, వ్యాయామం చాలా అవసరమని డాక్టర్ డి.లలిత అన్నారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆదేశాల మేరకు రాంపురం ప�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్ యార్డ్ యూరియా పంపిణీ కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరిపడా యూరియాను సరఫరా చేయక అధికారులు చేతులెత్తేస్తున్నారు.
సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల శారీరక, మానసిక శ్రేయస్సుకు నిర్వహించే యోగా శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు శనివారం ఒక ప్రకటనల
కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సింగరేణి కొత్తగూడెం ఏరియా కార్మిక ప్రాంతమైన రుద్రంపూర్ పంచాయతీ పరిధిలోని ఎర్రగడ్డలో శనివారం చోటుచేసుకుంది.
గత రెండు నెలలుగా యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇల్లెందు వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు నాయకులు గురువారం ధర్నా నిర్వహించారు. కార్యాలయానికి తాళం వేసి ఉండడంతో వినతి పత్రా�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల ముసాయిదా జాబితాపై వివిధ రాజకీయ పార్టీల నాయకుల నుంచి అధికారులు అభ్యంతరాలు స్వీకరించారు.
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని రైతులు వారం రోజులుగా యూరియా కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం లేకుండా పోయింది. సరఫరా చేస్తున్న ఒకటి, రెండు బస్తాలు ఎటూ స�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల పరిధి అనంతోగు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద శుక్రవారం చేపల వేటకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందాడు.
ఈ నెల 5న నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (TUCI అనుబంధం) రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఉన్న సబ్ మార్కెట్ యార్డును శాశ్వత మార్కెట్ గా ఏర్పాటు చేసి తక్షణమే అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి క�
పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్కు వినతిపత్రం అంద�
ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఆవిర్భవించి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం వార్షికోత్సవ వేడుకలు రేడియో స్టేషన్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు.
పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందిందని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. 15 నెలల కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి దివాలా తీయించారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప