గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం అభివృద్ధికి నాంది పలుకుతున్నట్టుగా ఉంటుందని, పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్య�
గత సంవత్సరం లాగానే లెక్కలు తారుమారు చేస్తూ అంకల గారడితో లాభాలను 4,701 కోట్లలో 33 శాతం ఇస్తామని ప్రకటన చేస్తూ 2,289 కోట్లను పక్కన పెట్టి 2,412 కోట్లను మాత్రమే పంచడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గు గన�
సత్తుపల్లికి చెందిన నాగమణి అనే మహిళకు గొంతులో థైరాయిడ్ గడ్డ పెరగడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. శస్త్ర చికిత్స చేసి తొలగించేందుకు ఏ పాజిటివ్ రక్తం అవసరం అని చెప్పడంతో వారు ప్రాణధార �
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి (బ్లాక్ స్పాట్స్) వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడ
విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్
వాస్తవ లాభాలను ప్రకటించి అందులో 35 శాతం వాటాను కార్మికులకు ఇవ్వాలని, స్ట్రక్చర్ మీటింగ్లో ఒప్పుకున్న డిమాండ్లపై వెంటనే సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్ జారీచేయాలని ఏఐటీయూసీ సెంట్రల్ ఆర్గనైజింగ్ కార�
యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి క్యూ లైన్లలో వేచి ఉన్న 250 మంది రైతులకు బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్ష�
కొత్తగూడెం మున్సిపాలిటీ రోడ్ లోని ఓ కాంప్లెక్స్ లో దళిత కుటుంబానికి చెందిన భార్యభర్తలు బ్రతుకుదెరువు కోసం జిరాక్స్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కాంప్లెక్స్ యజమాని నూతన కన్స్ట్రక్షన్ చేపడుత�
రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యను చూపించారనే కక్ష్యతో టీ న్యూస్ జర్నలిస్ట్ సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజుపై పోలీసులు పెట్టిన అక్రమ కేసులను భేషరతుగా వేయాలని టీయూడబ్ల్యూజే- 143 భద్రాద్రి కొత్తగూడె�
అకాల వర్షాల వల్ల నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భాగం హేమంతరావు డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గోవిందాపురం(ఎల్) గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను సీ�
లక్షలు ఖర్చుపెట్టి పంటలు సాగు చేస్తే సకాలంలో యూరియా అందక భారీగా నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న సొసైటీ ఎరువు
రోగులకు అవసరమయ్యే ఔషధాలు ఎల్లప్పుడూ సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, గడువు ముగిసిన మందులను తక్షణమే తొలగించి, రికార్డులు సక్రమంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి�
తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకు సీఈఓ ను వెంటనే నియమించాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ.యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి రవాణాలో కొత్తగూడెం ఏరియా ముందు వరుసలో ఉందని, క్రీడల్లోనూ ముందు వరుసలో ఉండాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో 2025-26 వా
మరణించినా ప్రజల గుండెల్లో జీవించేవారు చాలా అరుదుగా ఉంటారని, ఆ కోవకు చెందిన వారే సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి అని, ప్రజా ఉద్యమాలకు ఆయన ఒక దిక్సూచి, కాంతిరేఖ అని సీపీఐ ర