సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందాలనే ఆశతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెడికల్ ఫిట్ డిపెండెంట్లకు వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నాయకులు బుధవారం ఉదయం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజ�
చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, అవి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు. సింగరేణి కొత్తగూడెం ఏరియాలో డబ్ల్యూపీఎస్ & జీఏ ఆధ్వ
కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయంలో నూతనంగా నిర్మించిన డ్రైవర్స్ రెస్ట్ హాల్ను గురువారం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజు ప్రారంభించారు. డ్రైవర్లకు మెరుగైన సౌకర్యాలు, విశ్రాంతికి అనుకూలమైన వాతావరణం కల్
కొత్తగూడెం ఏరియాలో ఆర్సిహెచ్పి ద్వారా జరిగిన బొగ్గు రవాణా నిర్ణయించిన లక్ష్యాన్ని గడువు కంటే ముందుగానే అధిగమించింది. నిర్దేశించిన 49.50 లక్షల టన్నుల డిస్పాచ్ లక్ష్యాన్ని అధిగమిస్తూ..
వీకేఓసీ ఉపరితల గనిలో ఉత్పత్తి ప్రారంభించి, స్థానిక కార్మికులతో ఖాళీలను సర్దుబాటు చేయాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ అన్నారు. బుధవారం కొత్తగూడెం ఏరియాలో పలు కా�
ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులో కొంత వెనకబడి ఉన్నందున ఈ ఫిబ్రవరి, మార్చి నెలలు ఈ ఆర్ధిక సంవత్సరం చివరి దశ నెలలు, ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్య�
సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా నిర్వహించనున్న ‘కొత్తగూడెం ప్రకాశం’ కార్యక్రమంలో ఆయనను సన్మానించనున్నారు. సింగరేణి సంస�
కార్మికుల మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో అవసరమని, అదే స్ఫూర్తితో ఉత్పత్తి, భద్రత రంగాల్లో మెరుగుదల సాధ్యమవుతుందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. మంగళవారం రాత్రి కొత్తగూడెం ఏరియా�
రాష్ట్ర స్థాయి నిపుణుల అప్రైజల్ కమిటీ సభ్యులు సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి గనిలో అండర్గ్రౌండ్ (UG) బొగ్గు గనికి మంజూరైన పర్యావరణ అనుమతుల (EC Conditions) అమలును పరిశీలించుటకు సోమవారం గనిని సందర్శించారు.
సింగరేణి మత సామరస్యానికి ప్రతీక అని, ఒకరిని ఒకరు గౌరవిస్తూ అన్ని మతాల వారు అన్ని పండుగలను కలిసి జరుపుకునే సంప్రదాయం చాలా గొప్పదని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడె�
కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని కోల్ మైన్స్ లో ఎన్నిసార్లు ప్రమాదాలు జరిగినా యాజమాన్యంలో మార్పు రావడం లేదని హెచ్ఎంఎస్ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఆంజనేయులు అన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్ట
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
గతంలో సింగరేణి మాజీ ఉద్యోగులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ కోసం అనేక పర్యాయాలు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు గురయ్యారని, వారి అవసరార్థం, ప్రస్తుతం పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికె�