భారత రాజ్యాంగ దినోత్సవాన్ని బుధవారం కొత్తగూడెం ఏరియా ఆర్సీహెచ్పీలో ఘనంగా నిర్వహించారు. RCHP హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎస్ఈ అజ్మీర శ్రీనివాస్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల�
గతంలో సింగరేణి మాజీ ఉద్యోగులు జీవన్ ప్రమాణ లైఫ్ సర్టిఫికెట్ డిజిటలైజేషన్ కోసం అనేక పర్యాయాలు నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు గురయ్యారని, వారి అవసరార్థం, ప్రస్తుతం పెన్షనర్స్ వారి లైఫ్ సర్టిఫికె�
సత్తుపల్లిలో డిప్యూటేషన్పై పని చేస్తున్న కొంతమంది కార్మికుల డిప్యూటేషన్ రద్దుచేసి తిరిగి పివికే 5 గనికి పంపే ఆలోచనలో భాగంగా కేవలం ఎల్ హెచ్ డి నడపడానికి అధికారం ఉందన్న కారణంగా పనిగట్టుకుని, మరికొంతమం�
కొత్తగూడెం ఏరియాలో పనిచేసే జనరల్ అసిస్టెంట్ చాలా కాలంగా ఎదురు చూస్తున్న సర్ఫేస్ కౌన్సిలింగ్ను వెంటనే ఏర్పాటు చేసి ఏరియాలో గల సర్ఫేస్ ఖాళీలను సీనియారిటీ ప్రాతిపదికన ఈ ఏరియా కార్మికులతో మాత్రమే నింపాల�
కొత్తగూడెం ఏరియాలోని మైన్స్ & ఉపరితల గనుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గురువారం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.షాలెం రాజును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
కొత్తగూడెం ఏరియాను సౌత్ సెంట్రల్ రైల్వే ఐ.ఆర్.టి.ఎస్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ షిఫాలి కుమార్ బుధవారం సందర్శిం చారు. ఏరియా జీఎం ఎం.షాలెం రాజు ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికి శాలువాతో స�
సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్ రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, వారి దిశా నిర్దేశాలతో కొత్తగూడెం ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను రక్షణతో చేస్తున్నందుకుగాను �
ఎక్కడ వేసిన చెత్త అక్కడే.. ఏరియాలో పారిశుధ్య నిర్వహణ లేమి అనే శిర్షికతో నమస్తే తెలంగాణ ఆన్లైన్ వెబ్లో బుధవారం ప్రచురితమైన కథనానికి సింగరేణి కొత్తగూడెం ఏరియా సివిల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు స్పంది
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతోంది. చెత్త రహిత ఏరియాగా తీర్చిదిద్దాల్సింది పోయి ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. నిత్యం పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నప్పటికీ �
అధికారుల నిర్లక్షం దొంగలకు వరంగా మారింది. బాధితులు మాత్రం లబోదిబోమని ఏడ్చే పరిస్థితి దాపురించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని ప్రాంతాల్లో పరిస�
కొత్తగూడెం ఏరియా ఎస్టీ ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన రోస్టర్ పాయింట్ రిజిస్టర్లను సింగరేణి ఎస్టీ కమిటీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి.కృష్ణయ్య గురువారం తనిఖీ చేశారు.
పద్మావతిఖని (పీవీకే 5 ఇంక్లైన్) లో కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్ బకెట్ పంప్కు ఓస్ కలుపుకున్న సమయంలో తలపై బొగ్గు పెళ్ల పడడంతో గాయపడ్డాడు. గత నెలలో కూడా మదన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బకెట్ పంపు కాళ్ల
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సోమవారం ఒక్క రోజే 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలి�