పద్మావతిఖని (పీవీకే 5 ఇంక్లైన్) లో కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్ బకెట్ పంప్కు ఓస్ కలుపుకున్న సమయంలో తలపై బొగ్గు పెళ్ల పడడంతో గాయపడ్డాడు. గత నెలలో కూడా మదన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బకెట్ పంపు కాళ్ల
సింగరేణి కొత్తగూడెం ఏరియాలో సోమవారం ఒక్క రోజే 68,056 టన్నుల బొగ్గు రవాణా చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా బొగ్గు రవాణా చేయడం జరిగిందని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు తెలి�