ఇటీవల కురిసిన వర్షం, వరదల కారణంగా గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగిందని, నిధులు కేటాయించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా ఆదివారం ఆయన మాట�
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ఏనాడూ రైతులకు యూరియా రానివ్వలేదని, ఎంత కావాలంటే అంత యూరియా దొరికేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్ర
78 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాల
వ్యవసాయమే జీవనమైన దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఉప కాలువలు నిర్మించాలని ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా సాగునీటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని దుబ్బాక ఎమ్మెల్య�
Harish Rao | ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అజ్ఞాని అని, సాగునీరు, నదీ జలాలపై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో ఆయన తన కార్యాలయంలో ఆర్అండ్బీ, పీఆర్ శాఖల అధికారులతో సమీక్షా సమావ�
కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్�
ఆషాఢ బోనం.. తెలంగాణ ప్రజల జీవన వైవిధ్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారంలో మహంకాళి అమ్మవారి బోనాల పండుగకు హాజర�
‘మా నీళ్లు ..మాకు కావాలి...మన మల్లన్నసాగర్.. మన దుబ్బాక” అనే నినాదంతో రైతులతో కలిసి సాగునీటి కోసం ఉద్యమం చేపడుతామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం సిద్దిపేట జ
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా నడుస్తున్నదని, మంత్రుల జాడ లేకుండా పోయిందని, పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో గురువార�
ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కా�
పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని, కాంగ్రెస్ పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు, కన్నీళ్లే దిక్కయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రాల ప్రారంభోత్సవాలపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిన ఆసక్తి ధాన్యం కొనుగో