కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ అక్రమ అరెస్ట్లు, హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని, ఇది ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడి అని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నా�
ఉప కాల్వల నిర్మాణం పూర్తయితే ఈప్రాంతమంతా పచ్చని పంటలతో కళకళలాడుతుందని, తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గువ�
కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిదని, రేవంత్ సీఎం అయ్యేవాడా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక మండలం ఆకారంలో ఆదివారం సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగ�
ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
MLA Kotha Prabhakar Reddy | యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
తలాపున మల్లన్నసాగర్ ప్రాజెక్టు ఉన్నా సాగునీళ్ల కోసం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కక్షతో కర్షకులు అరిగోస పడుతున్నారు. మల్లన్నసాగ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�
కరువు కాటకాలకు నిలయమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని, వెంటనే ఉపకాల్వలు నిర్మించి నియోజకవర్గలోని గ్రామాలకు సాగునీరు విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చ
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలో కనీసం పూడిక తీయడం లేదని, దీంతో రైతులు సాగునీళ్ల కోసం అ
దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గె�
రాష్ట్రంలో కాంగ్రెస్ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలోన�
Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన... ‘కొత్త సీసాలో పాత సారాగా’ మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక మున్సిపల్కు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ నిధుల
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి