దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గె�
రాష్ట్రంలో కాంగ్రెస్ , కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలోన�
Dubbak | గణతంత్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సోమవారం గణతంత్ర దిన వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డిపై కాంగ్రెస్ న�
రాష్ట్రంలో రెండేండ్ల కాంగ్రెస్ పాలన... ‘కొత్త సీసాలో పాత సారాగా’ మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ సర్కారులో దుబ్బాక మున్సిపల్కు మంజూరైన టీయూఎఫ్ఐడీసీ నిధుల
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొత్తపల్లి
వ్యక్తిగత కక్షతోనే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. దుర్గం చెరువును కబ్జా చేశాననేది పూర్తి నిరాధారమని ఖండించారు. శుక్రవారం అసెంబ్లీలో మీడియా ప్రతి�
రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బా క ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల సమస్యలను ఆయన ప్రభుత్వం �
Kotha Prabhakar Reddy | యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. యూరియా యాప్తో రైతులు ఆగమాగం అవుతున్నారని పేర్కొన్నారు. యాప్ లేకుండా యూరియా పంపిణీ చేయాలని ఆ
కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని గొల్లపల్లి, ఉదయపూర్ గ్రామ ఉప సర్పంచ్ భూప�
గ్రామాల అభివృద్ధే లక్ష్యమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని లింగాయపల్లి తండాలోని జగదాంబ మాత సేవాలాల్ ఆలయంలో ఆదివారం ఆయన ప్రత్యేక పూజలు చే
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రోడ్ల మరమ్మతుల కోసం రూ.175 కోట్ల నిధులు మంజూరు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. దుబ్బాక మున్సిపాలిటీతో పాటు నియో�
బీఆర్ఎస్ సర్కారు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ వంటి పెద్ద రిజర్వాయర్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఉప కాలువల నిర్మాణం చేపట్టడం లేదని, కాలువల్లో పూడిక తీయించడం లేదని దుబ్బాక ఎమ్
రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాకల�
MLA Kotha Prabhakar Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు ఘనపూర్కు చెందిన కొమ్ము కిషన్ కు అండగా ఉంటామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి భరోసా ఇచ్చారు.