Crime News | రాజస్థాన్ లోని కోటలోని కోచింగ్ సెంటర్లో విద్యాభ్యాసం చేస్తున్న ఇద్దరు విద్యార్థులు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మొత్తం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23కి చేరింది.
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్య (Prevent Suicides) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం విద్యార్థుల ఆత
student suicide | దేశంలోని అగ్రశ్రేణి ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశం, ఉన్నత ఉద్యోగాలకు నిర్వహించే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ప్రముఖ కోచింగ్ హబ్ అయిన రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి మరణించాడు. తండ్ర
వైద్య విద్యలో సీటు సంపాదించాలనే మానసిక ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యార్థి తనువు చాలించాడు. నీట్ కోచింగ్కు చిరునామాగా మారిన రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. కోటాలో కోచింగ్ తీసుకుంటున్న ఉత్తరప్
Kota Suicides: కోచింగ్ కోసం కోటా వెళ్లిన విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నీట్ కోసం ప్రీపేరవుతున్న వాళ్లు.. వత్తిడి తట్టుకోలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. తాజాగా గత రెండు రోజుల్లో ఇద్దరు టీనేజర్లు ఆ
కోటాలోని బోరాఖేడాకు చెందిన సంజయ్ సుమన్ (Sanjay Suman) అనే వ్యక్తి రోజువారీ విధుల్లో భాగంగా ఆఫీస్కు వెళ్లాడు. కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఇంటికి తాళం వేశాడు. అయితే మధ్యాహ్న సమయంలో వారి వీధిలో జనసంచారం లేకపో�
హెపటైటిస్ బారిన పడిన కొందరు విద్యార్థులు కోలుకుంటున్నారని కోటా చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ జగదీశ్ సోని తెలిపారు. 83 నీటి నమూలులు, 18 రక్త నమూనాలు సేకరించినట్లు చెప్పారు. ఈ రక్త నమూనాల్లో హెపటైటిస్ ఏ కే
జైపూర్:జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది సజీవ సమాధి అయ్యారు. తొమ్మిది మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వి�
Gang rape | బాలికపై తొమ్మిది రోజులపాటు సామూహిక అత్యాచారం చేసిన 13 మందికి రాజస్థాన్ కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష విదించింది. మరో ఇద్దరిని నాలుగేండ్లపాటు ఖైదు చేసింది.
mother committed suicide with 5 girls | ఐదుగురు కూతుళ్లతో కలిసి తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కోటాలోని కల్యాఖేడి గ్రామంలో
kota srinivasa rao vs nagababu | ఈ మధ్య కాలంలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మా ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పటికీ వేడి రాజే
జైపూర్: ఒక వ్యక్తిని కట్టేసి కొట్టడంతోపాటు బలవంతంగా మూత్రం తాగించారు. అతడిపై అత్యాచారం ఆరోపణలు మోపి పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్లోని కోటాలో ఈ ఘటన జరిగింది. 22 ఏండ్ల యువకుడి కాళ్లు, చేతులను అతడి దూరప�
అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు.. ఖలేజా సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఈ మాటలు చాలా సందర్భాల్లో సరిపోతాయి. దాదాపు 25 ఏళ్ల కిందట వచ్చిన ఒక సినిమా విషయ