రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ ఆఖరి ఏడాది విద్యార్థి పేయింగ్ గెస్ట్ రూమ్లో బలన్మరణానికి పాల్పడినట్టు శుక్రవారం పోలీసులు తెలిపారు.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్కు ప్రిపేర్ అవుతున్న యూపీకి చెందిన విద్యార్థి మంగళవారం హాస్టల్లోని తన గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మోరదాబాద్ జిల్లాక
రాజస్థాన్లోని కోటాలో (Kota) ప్యాసింజర్ రైలు పట్టాలు (Train Derailed) తప్పింది. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత కోటా జంక్షన్లో జోధ్పూర్-భోపాల్ ఎక్స్ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్ శిక్షణ పొందుతున్న పశ్చిమబెంగాల్కు చెందిన 20 ఏండ్ల విద్యార్థి తాను అద్దెకు ఉంటున్న గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
దేశంలో కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల మరణాలు ఆగడంలేదు. ఆత్మహత్యలను నిరోధించడానికి అధికారులు ఎన్నిరకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ వరుసగా బలవన్మరణాలు కలవరపెడుతున్నా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువకాలం అధికారంలో ఉంటే అది సమాజానికి అంత హాని తలపెడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్ధాన్లోని (Rajasthan Polls) కోటాలో మంగళవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మా
Largest Bell | రాజస్థాన్ రాష్ట్రం కోటా నగరంలోని చంబల్ రివర్ ఫ్రంట్లో ప్రపంచంలోనే అతిపెద్ద గంటను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం గంట అచ్చును తెరుస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెల్ మేకింగ్ ఇంజ�
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
Rajasthan | ఉన్నత చదువు, ఉద్యోగాల కోచింగ్కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ (Rajasthan) కోటా (Kota)లో విద్యార్థుల ఆత్మహత్య (Prevent Suicides)లు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా మ
పోటీ పరీక్షల శిక్షణ కేంద్రమైన రాజస్థాన్లోని కోటాకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు లేదా తాత, నాన్నమ్మలు వెళ్తున్నారు. పరీక్షల ఒత్తిడి లేదా మానసిక సమస్యలతో ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 22 మంది విద్యా�