రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘క్షమించండి నాన్న.. ఈ ఏడాది కూడా నా వల్ల కాదు’ అని సూసైడ్ నోట్ పెట్టి 20 ఏండ్ల నీట్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Fire Breaks In Hostel Building | పోటీ పరీక్షల శిక్షణకు కేంద్రమైన రాజస్థాన్ కోటాలోని ఒక హాస్టల్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు, పొగలను తప్పించుకునేందుకు కొందరు విద్యార్థులు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకారు. ఈ సంఘటనల
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. సోమ్యా కుర్మి అనే విద్యార్థిని బుధవారం అర్ధరాత్రి ఉరేసుకుని బలన్మరణానికి పాల్పడినట్టు డీఎస్పీ రాజేశ్ తెలిపారు. దీంతో కోటాలో ఈ ఏడాది ఇప్ప�
రాజస్థాన్లోని కోటాలో (Kota) విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక 19 ఏండ్ల విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన సౌమ్య (Soumya).. ఓ హాస్టల్ ఉంటూ నీట్ (NEET)
Om Birla Vs Prahlad Gunjal In Kota | లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై, బీజేపీ మాజీ నేత పోటీకి దిగారు. రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి ప్రహ్లాద్ గుంజాల్ ఆయనపై తలపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయనను బరిలోకి దిం�
Woman fakes kidnapping | ఒక యువతి కిడ్నాప్ డ్రామా ఆడింది. కొందరు వ్యక్తులు తనను కిడ్నాప్ చేసి బంధించారని ఆరోపించింది. చేతులు, కాళ్లు తాడుతో కట్టేసి ఉన్న ఫొటోలు తండ్రి మొబైల్కు పంపింది. విడిపించేందుకు రూ.30 లక్షలు డిమాం�
Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) పది రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) పియూష్ కపాసియా (17) అనే విద్యార్థి ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది.
Coaching Student | రాజస్థాన్ కోటాలో (Kota ) వారం రోజుల క్రితం అదృశ్యమైన (Student Missing) రచిత్ సోంధ్య (16) అనే విద్యార్థి కథ విషాదాంతమైంది. అతడి మృతదేహాన్ని పోలీసులు తాజాగా గుర్తించారు.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి అదృశ్యమయ్యాడు. శికర్ జిల్లాకు చెందిన విద్యార్థి యువరాజ్ (18) నీట్ మెడికల్ ఎంట్రన్స్ కోసం ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నాడు.
రాజస్థాన్లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేండ్లుగా జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి ఫలితాలు వచ్చిన మరుసటి రోజైన మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు.
రాజస్థాన్లోని కోటాకు చెందిన 17 ఏళ్ల ఆర్యన్ సింగ్ అనే విద్యార్థి రైతులకు సహాయకారి అయిన రోబోను కనిపెట్టాడు. నేల స్వభావంతోపాటు పంటకు ఎంత నీరు అవసరమవుతుందో కూడా ఈ రోబో కచ్చితంగా అంచనా వేయగలదు. తెగుళ్లను గు