Korukanti Chander | అయ్యప్ప స్వామి దీవెనలు ఈ ప్రాంత ప్రజలపై, కార్మికులపై, కర్షకులపై ఉండాలనీ.. తెలంగాణకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ఆ అయ్యప్ప స్వామి దీవించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భగవంతుడిన�
రామగుండం కార్పొరేషన్ మేయర్ పీఠం సాధించడమే మన ఎజెండా, మన లక్ష్యంగా పెట్టుకుని ప్రతీ బీఆర్ఎస్ సైనికుడు పనిచేయాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్న
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగాని పాలనను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు గులాబీ సైనికులు సిద్ధం కావాలని, త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని రా�
అక్రమంగా కూల్చివేసిన సిరిశేట్టి మల్లేశంకు న్యాయం జరిగేదాక పోరాటం ఆగదని, రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నియంతృత్వ దుర్మార్గ పాలన సభ్య సమాజం ఖండించాలని, బాధితులకు అండగా నిలువాలని రామగుండం మాజీ శాసనస�
ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ గడిచిన రెండు సంవత్సరాల పాలనలో సాధించింది ఏమీలేదని, ఆయన తమ ప్రశ్నలకు జవాబు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
Korukanti Chander | రామగుండంలో రాష్ట్రంలో ప్రతీ పనికి కమిషన్లు లభించే విధంగా వ్యవహారం నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ విమర్శించారు. పర్మిషన్లు లేనిదే కార్యక
‘యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అని ప్రాణాలకు తెగించి నిలబడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఆయన ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది.. అమరవీరుల త్యా�
నాడు ఉద్యమ నేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష యావత్ దేశాన్నే కుదిపేసిందని, అది తెలంగాణ చరిత్రలో దీక్షా దివస్గా నిలిచిపోయిందని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అభివర్ణించార�
Korukanti Chander | సింగరేణి నిర్మాణం చేస్తున్న నూతన వ్యాపార సముదాయాలు కూల్చివేతలకు గురైన చిరువ్యాపారులకు ఉచితంగా అందించాలని, దారి మైసమ్మ గుడులను కుల్చిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుకంటి చందర్ �
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ సైనికులు తమ సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం గులాబీ సైనికులు కృషి చేయాలని రామగుండం మాజీ శాసనసభ్యులు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుక�
కళాకారులకు అభిమానుల ప్రశంసలే ఆయువుపట్టు అనీ, కళాకారులను గుర్తించి వారిని గౌరవిస్తూ సమాజంకు పరిచయం చేస్తున్న వసుంధర విజ్ఞానిక వికాస మండలి వ్యవస్థాపకుడు మధు ధర్మారెడ్డి ప్రయత్నం హర్షణీయమని రామగుండం మా�
‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా ‘ప్రతి ఊరికో జమ్మి చెట్టు.. ప్రతీ గుడికో జమ్మి చెట్టు’ నినాదంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖని నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్య మిత్రులు అంతా ఒకచోట కలిసి కేక్ లు కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే క�