కళాకారులకు అభిమానుల ప్రశంసలే ఆయువుపట్టు అనీ, కళాకారులను గుర్తించి వారిని గౌరవిస్తూ సమాజంకు పరిచయం చేస్తున్న వసుంధర విజ్ఞానిక వికాస మండలి వ్యవస్థాపకుడు మధు ధర్మారెడ్డి ప్రయత్నం హర్షణీయమని రామగుండం మా�
‘గ్రీన్ ఇండియా చాలెంజ్'లో భాగంగా ‘ప్రతి ఊరికో జమ్మి చెట్టు.. ప్రతీ గుడికో జమ్మి చెట్టు’ నినాదంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు శుక్రవారం ఆలయాల్లో జమ్మి మొక్కలు నాటారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్�
స్నేహితుల దినోత్సవం పురస్కరించుకొని గోదావరిఖని నగరంలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బాల్య మిత్రులు అంతా ఒకచోట కలిసి కేక్ లు కట్ చేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే క�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే కానుకగా ‘గిఫ్ట్ ఏ స్మైల్' కింద విశ్వం ఫంక్షన్హాల్ను తెలంగాణ కమ్యూనిటీ భవన్గా మార్చామని, ఈ నెల 24 నుంచి ఫంక్షన్హాలును పేదలకు ఉచితంగా అందుబాటులోక�
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు.
రాష్ట్రంలో బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరు కంటి చందర్ మండిపడ్డారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో శని�
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీకని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామం�
గోదావరిఖని బస్టాండ్ ఏరియా రాజీవ్ రహదారి వెంట ఉన్న వ్యాపారులు రోడ్డున పడ్డారు. దాదాపు 20 ఏండ్లుగా హోటళ్లు, పాన్ టేలాలు పెట్టుకొని జీవిస్తుండగా, సర్వీస్ రోడ్డు నిర్మాణం కోసం బుధవారం ఉదయం అధికారులు అర్ధ�
Korukanti Chander | తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ వెంట ఉన్నారని.. మొన్నటి ఎన్నికల్లో మోసపోయామని , నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిరూపించిందన్నారు రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్
godavarikhani | కోల్ సిటీ , ఏప్రిల్ 19: గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ పురస్కరించుకొని శనివారం గోదావరిఖనిలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది . రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ క్రైస్తవుల్లో ఉత
మాజీ సీఎం కేసీఆర్ కృషి, ముందుచూపుతోనే పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం సస్యశ్యామలంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
MLC Kavitha | గోదావరి గోస పేరుతో గోదావరిఖని నుంచి ఎర్రవెల్లి వరకు పాదయాత్ర చేపట్టిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంఘీభావం ప్రకటించారు. శనివారం నాడు ప్రజ్ఞాపూర్కు చేరుకు