కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీళ్లిస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కడ పేరు వస్తుందో అని కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం కావాలనే కుట్ర చేస్తున్నదని, వర్షాలు లేక సాగు నీటి కోసం ర�
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) సర్వేలో బీఆర్ఎస్ శ్రేణులు బూత్ లెవెల్ ఏజెంట్ల (బీఎల్ఏ) సమన్వయంతో పని చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ పేర్కొన�
సింగరేణి అధికారులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాడు రెండో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్, టీబీజీకేఎస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల ర
రామగుండం-మణుగూరు రైల్వే లైన్లో మార్పు చేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ కోరారు. ప్రజా అవసరాల దృష్ట్యా రామగుండం సమీపంలోని రాఘవాపూర్, మంథని, మేడారం సమక్క సాలర
సింగరేణి సంస్థలో అపరిస్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆర్ జీవన్ జనరల్ మేనేజర్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్, టీబీజీ
రాష్ట్రంలో పాలన బ్రహ్మాండంగా సాగుతున్న టైంలో ఆచరణకు సాధ్యంకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులు సహా సబ్బండవర్గాలను నిండా ముంచిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శించారు.
పదేళ్ల కేసీఆర్ పాలన యావత్ తెలంగాణ రైతాంగం రాజులుగా దర్జాగా బతికారని, రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో రైతుల జీవితాలను అగమాగమయ్యాయని రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే �
గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని, అభివృద్ధి లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్లిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపా�
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్-స్నేహలత దంపతులు పేర్కొన్నారు. గోదావరిఖని జవహర్ నగర్ లో గల శ్రీశ్రీశ్రీ జయదుర్గా దేవి ఆలయం 13వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఆలయంలో లోక కల్యా�
బీఆర్ఎస్ పార్టీ పాలకుర్తి మండల ఇన్చార్జిగా ఎల్కపల్లి మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ ను నియమిస్తూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘గోదావరిఖని పట్టణంలో మళ్లీ కూల్చివేతల పర్వం కొనసాగుతుంది.. సోమవారం రాత్రి పోచమ్మ మైదానంలో జరిగిన కూల్చివేతల చర్యకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ బాధ్యత వహించాలి’ అని రామగుండం మాజీ ఎమ్మెల
రామగుండం నగరపాలక సంస్థ మున్సిపల్ కార్పొరేషన్లో ఇటీవల జరిగిన కార్పొరేటర్ ఎన్నికలను ఎన్నికల కమిషన్ రద్దు చేసి తిరిగి ఎన్నికలను నిర్వహించాలని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎ�
రామగుండంలో రౌడీపాలన కొనసాగుతోందని.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని.. అభివృద్ధి పేరిట ఈ రెండేండ్లలో విధ్వంసమే జరిగిందని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు క�