కార్మికుల కనీస వేతనాలను తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పాత వేతనాలను అమల్లోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త
Gone Prakash Rao | తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాశ్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. రామగుండంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ను భారీ మెజార�
బస్తీ దవాఖానలు అనతికాలంలో దోస్తీ దవాఖానలుగా మారాయని, కోటి మందికిపైగా వైద్యసేవలు అందించాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. బస్తీ దవాఖానలతో వైద్యం పేదలకు మరింత చేరువైందని తెలిపారు.