రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి ప్రధాని మోదీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుందామని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్�
అధికార బీఆర్ఎస్తో తమ స్నేహం కొనసాగుతుందని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. బీఆర్ఎస్తోనే కలిసి ముందుకెళ్తామని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం శుక్రవారం ప్రకటి�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణకు, ఖమ్మం జిల్లాకు ఏం చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనకు వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు.
మతతత్వ పార్టీలకు రాష్ట్రంలో చోటు లేదని, బీజేపీని ఇక్కడ అడుగుపెట్టనీయమని సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ని�
రాష్ట్రాలపై నెపం నెట్టకుండా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వమే తన బాధ్యతగా తక్షణమే పంటలకు నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.