కులగణనను అనవసరమైన ప్రశ్నలతో వివాదాస్పదం చేయొద్దని, ప్రత్యేక యాప్ను ద్వారా సరళతరమైన ప్రశ్నలతో ప్రజల వివరాలను పొందుపరిచేలా చర్యలు తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ రాష్ట్ర ప్రభుత్�
మారిస్టు పార్టీ దిగ్గజం, పేద ప్రజల గొంతుక, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికంగా దూరం కావడం వామపక్షాలతోపా టు దేశ క్షేమాన్ని కోరుకునే వారికి తీరని నష్టమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని ఆటోమెటిక్గా రద్దు చేయాలని, పైగా ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసినందుకు వారిపై క్రిమినల్ కేసు పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూ�
ముఖ్యమంత్రి సమాధానం లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. సీఎం సమాధానం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించడం ఇదే మొదటిసారి అని చెప్తున్నారు.
రాష్ర్టానికి బీఆర్ఎస్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆ పార్టీ ఎప్పటికీ ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సూచించారు.
ఒక హిట్లర్, ఒక ముస్సోలిని, ఫాసిజం, నాజీయిజం అన్ని కలబోసిన వ్యక్తి ప్రధాని మోదీ అని, అధికారం కోసం ఏమైనా చేసే ఔరంగజేబు ఆయనలో దాగి ఉన్నాడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమ పార్టీ వైఖరి.. ‘తిట్టబోతే అక కూతురు.. కొట్టబోతే కడుపుతో ఉంది’ అన్నట్టు ఉన్నదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కే నారాయణ వ్యాఖ్యానించారు.
సింగరేణి సంపద తరలిపోకుండా కాపాడుకుందామని సింగరేణి కాలరీస్ వరర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు, అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా.. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సీపీఐ
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని మోదీపైనే ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అ న్నారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడం కోసమే అభివృద్ధి పనుల పేరు తో మోదీ �
రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్�
లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలో మత కల్లోలాలు సృష్టించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని, అందులో భాగంగానే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని తెరపైకి తీసుకొస్తున్నారని సీసీఐ జాతీయ కార్యదర్శి డాక్�