స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కృషి చేసిన ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పద్మశాలి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేష్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్
: తెలంగాణ కోసం తన యావదాస్తిని దారాదత్తం చేసిన నికార్సైన ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ అన్నారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
Konda Laxman Bapuji | నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది.
Revanth Reddy | ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతుతన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన 17వ అఖిల భారత పద్మశ
నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొ�
తెలంగాణ ఉద్యమానికి కొండా లక్ష్మణ్ బాపూజీకి దగ్గరి సంబంధం ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా నంగునూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆయ�
ప్రజాపోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కేటీఆర్ పేర్కొన్నారు. 1969లో ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఎందరో తెలంగాణ ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచిన మహానేత కొండా లక్�
స్వాతంత్య్ర సమరయోధుడుగా, అనంతర కాలంలో తెలంగాణ స్వయంపాలన కోసం, ఆత్మగౌరవం కోసం పోరాటాలు నడిపిన తొలితరం ఉద్యమనేతగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి అజరామరమని బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే
Harish Rao | స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణవాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మ�
తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం తన జీవితకాలం పోరాడిన తొలితరం నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన తెలంగాణకు నిత్యస్ఫూర్తి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.