Konda laxman Bapuji | ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర సమరంలోనే కాకుండా నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో, మొదటితరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కేయూ కంట్రోలర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ అన్నారు.
Konda laxman Bapuji | స్వాతంత్ర్య సమరయోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను స్థానిక పద్మశాలి సంఘ భవనంలో ఘనంగా నిర్వహించారు. సంఘ నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పెగడపల్లి (Pegadapalli) మండలం సుద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పిం
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గట్టుప్పల్లో (Gattuppal) ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను కొనియాడారు. లక్ష్మణ బాపూజీ బాటలో నేటి యువతర�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉ
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమ నాయకుడు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కి భారతరత్న ఇవ్వాలని పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు వంగర మల్లేశం అన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద కొండ లక్ష్మణ్ బాపూ�
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కృషి చేసిన ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని పద్మశాలి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వాసాల రమేష్, జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్
: తెలంగాణ కోసం తన యావదాస్తిని దారాదత్తం చేసిన నికార్సైన ఉద్యమకారుడు, స్వాతంత్ర్య సమరయోధులు కొండ లక్ష్మణ్ బాపూజీ అని రామగుండం పద్మశాలి సేవా సంఘం ప్రధాన కార్యదర్శి ఆడెపు శంకర్ అన్నారు.
నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలు, స్వాతంత్ర ఉద్యమ పోరాటంతో పాటు తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీఆర్ఎస్ నేతలు కొనియాడారు.
Konda Laxman Bapuji | నిజాం నిరంకుశ వ్యతిరేక పోరాట యోధుడు, స్వాతంత్ర సమరయోధులు కొండా లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని హైటెక్ సిటీ కొండా లక్ష్మణ్ బాపూజీఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది.
Revanth Reddy | ఆసిఫాబాద్లో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెడుతుతన్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించిన 17వ అఖిల భారత పద్మశ
నమ్మిన సిద్ధాంతం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జీవితాన్నే త్యాగం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం తెలంగాణ సమాజానికి ఆదర్శనీయమని రాష్ట్ర మంత్రులు కొనియాడారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుడు కొ�