Minister Jagdish Reddy | తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో, పద్మశాలీ సంఘం న
Minister Sathyavathi | స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని రిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi Rathod) అన్నారు. కొండా లక్ష్మణ
Minister Gangula | గవర్నర్ తమిళసై బడు, బలహీన వర్గాల వ్యతిరేకి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula )అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినెట్ చేసిన ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన కుర్ర స�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి గురువారం ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకుంటూ బాపూజీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలకభూమిక పోషించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు. గురువారం కరీంనగర్లో జిల్లా పద్మశాలీ సంఘం నిర్వహించిన 11వ వర్ధంతి కార్యక్రమాని
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని గడ్డి పోచలా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని పంచాయతీ �
Minister Gangula | తెలంగాణ సాధన కోసం తన మంత్రి పదవిని సైతం త్యజించిన మహానీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 90 సంవత్సరాల వయసులో తెలంగాణ సాధన కోసం గడ్డకట్టే చలిలో ఢిల్లీలో ఉద్యమం చేసిన ఘనత ఆయనది. ఆ మహనీయుడి సేవలు తెలంగ
Konda Laxman Bapuji | జిల్లా కేంద్రంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని మంగళవారం మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రె�
తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవడానికి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి మంద�
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
Minister KTR | సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సమక్షంలో సెస్ నూతన చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్