కొత్తగూడెం: కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప రాజకీయ మేధావి, స్వాతంత్య్ర, తెలంగాణ ఉద్యమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న మహనీయుడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కొనియాడారు. సోమవారం కొత్తగూడెం కలె�
మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ మందమర్రి రూరల్ : స్వరాష్ట్ర సాధన కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన కృషి మరువలేనిదని జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతిని పురస్కరించుకుని
కవాడిగూడ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు సోమవారం భోలక్పూర్ డివిజన్లోని పద్మశాలీ కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద భోలక్పూర్ డివి�
ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్తో పాటు , మండలంలోని 18 గ్రామాల్లో సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పద్మశాలీలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ మున్సిపల్లో�
ముదిగొండ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ106వ జయంతి ఉత్సవాలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముదిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సంద�
Konda Laxman Bapuji : మూడు తరాల ఉద్యమకారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. కన్న కల తీరకముందే తుదిశ్వాస విడిచారు. అనేక ఉద్యమాల్లో...
మంత్రి హరీశ్రావు | అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన బాపూజీ అని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.
మంత్రి సత్యవతి | డా లక్ష్మణ్ బాపూజీ ఆజన్మాంతం తెలంగాణ కోసం పోరాడారని, న్యాయం కోసం నినదించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్య�
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్రావు అన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ | మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించా�
Konda Laxman Bapuji | స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వరంగల్లో ఆయన విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు.