కోనరావుపేట మండలంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఊరురా ఉత్తికొట్టే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. చిన్నారులు గోపికల వేషాధారణలో అలరించగా, డీజే పాటలతో నృత్యాలు చేస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆన
రైతులు కన్నెర్ర జేశారు. సన్నపు వడ్ల కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట రైతులు రోడ్డెక్కారు. వడ్లు కొనకపోతే చావే శరణ్యం అంటూ
రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం పండిస్తే.. దానిని అమ్ముకోవడానికి రెండింతలు అరిగోస పడాల్సి వస్తున్నది. కొనుగోళ్లు, కాంటా వేసిన బస్తాలను తరలించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుండడం.. అకాల వర్షాల కారణంగా కోనరావుప
Konaraopet | మామిడిపల్లి మహాదేవా శివాలయంలో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ వేదికను మామిడితోరణాలు, రంగురంగుల పూలతో అత్యంత సుందరగా అలంకరించారు.
సిరిసిల్ల జిల్లా కోనరావుపేట (Konaraopet) మండలంలోని బావుసాయిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. బావుసాయిపేట పరిధిలోని రామన్న పల్లెకు చెందిన గుంటి భూమయ్య (62) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
‘మొక్కలు నాటాలి.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది.. ఇంటికి ఐదు మొక్కలు పెంచాలి’ అంటూ ప్రతి ప్రభుత్వ సమావేశాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులే మొక్కల పాలిట శాపంగా మారారు.
యూరియా కోసం రైతులు ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడుతున్నారు. పొద్దంతా పడిగాపులు పడుతున్నా బస్తాలు దొరకక ఆగమవుతున్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని కొలనూర్ సింగిల్ విండో కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి నెల రోజులు గడుస్తున్నాయని, ధాన్యం మొలకెత్తినా.. తూకం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని రైతులు మండిపడ్డారు. లారీల కొరతతో తూకం వేసిన ధాన్యం బస్తాలు రోజు�
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక్క ఉద్యోగం సాధించేందుకే కష్టపడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగు కొలువులు కొట్టి ఆదర్శంగా నిలిచింది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్కు చెందిన దుగ్గు మనీష.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చిరుత పులి, పిల్లల సంచారం కలకలం రేపింది. రైతు గంగారం శుక్రవారం ఉదయం కోనరావుపేట నుంచి శివంగాళపల్లికి వెళ్లే దారిలో పశువులను తీసుకెళ్తుండగా చిరుతపులి కనిపించింది.
దుబాయ్లో ఓ హత్య కేసులో 17 ఏండ్లుగా జైల్లో మగ్గుతున్న యువకుడికి మంత్రి కేటీఆర్ కృషితో ఎట్టేకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులు సంచారజ