సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మల్లన్న దర్శనంతో భక్తులు మంత్రముగ్ధులవుతున్నా�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదే�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల 11వ ఆదివారానికి వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. 60వేలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.
భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతున్న కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తులతో నిండిపోయింది. బ్రహ్మోత్సవాల 9వ ఆదివారం సందర్భంగా 35వేల మంది కొమురవెల్లికి వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపా�
వేలాదిగా భక్తులు తరలిరావడంతో సిద్దిపేట జిల్లాలోని కొమురవల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారానికి కరీంనగర్, వరంగల్, మెదక్, హైదరాబాద్ తదితర పాత జిల్లాల నుంచి 25వే
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న బ్రహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నేడు బ్రహ్మోత్సవాల ఏడో ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మల్లన్న క్షేత్రానికి తరలిరానున్నారు.
Komuravelli | సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రమైంది. బ్రహ్మోత్సవాల్లో నేడు ఐదో ఆదివారం కావడంతో దాదాపు 30 వేల మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాల్లో ఎటుచ�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయవర్గాలు, పోలీసుల ఆంక్షల వల్ల తిప్పలు తప్పడం లేదు. ఆయా ప్రాంతాల నుంచి కొమురవెల్లికి చేరుకున్న భక్తుల వాహనాలను క్షేత్రానికి దూర
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాల్లో నేడు మూడో ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. పట్నం, లష్కర్ ఆదివారాల సందర్భంగా హైదరాబాద్, సికింద్రా�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న పుణ్యక్షేత్రం పసుపుమయంగా మారింది. హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి క్షేత్రంలో సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమా�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. మల్లన్నస్వామి మమ్మేలు అంటూ భక్తులు చేసిన నామస్మరణతో శైవక్షేత్రం మార్మోగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంత�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గననీయంగా ఆదాయం పెరుగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనలో మల్లన్న క్షేత్రాభివృద్ధికి మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అంటూ భక్తుల శరణుఘోషతో కొమురవెల్లి ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో ఆదివారాన్ని పురస్కరించుకొని సుమారు 35వేల మంది వరకు తరలివచ్చారు.