తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన కొమురవెల్లి మల్లన్నక్షేత్రంపై కాంగ్రెస్ సర్కారు చిన్నచూపు చూస్తున్నది.ఏకంగా ఇద్దరు క్యాబినెట్ మంత్రులు (కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్గౌడ్) ఇంటి ఇలవేల్పుగ�
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయానికి ఎస్బీఐ కొమురవెల్లి శాఖ అధికారులు రూ.1లక్ష50వేల విలువైన లాకర్లను శుక్రవారం అందజేశారు.ఈ సందర్భంగా ఆలయఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ.. భక్తుల వసతుల కోసం చే
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఆదివారం స్వామి వారిని దర్శించుకునేందుకు మల్లన్న క్షేత్రానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఆలయంలో మల్లన్న దర్శనంతో భక్తులు ప
Komuravelli | కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలోని కోడెల స్తంభం వద్ద మురుగు నీరు ఏరులైపారుతున్న వాటిని నియంత్రించేందుకు ఆలయ వర్గాలు, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదు. స్వామి వారి బ్రహ్మో�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నా యి. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టాల్లో ఒక్కటైన పెద్దపట్నం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి సం�
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పాలకులు, కనీసం దేవతలకు ఇచ్చిన హామీని సైతం నిలబెట్టుకోవడం లేదు. కొమురవెల్లి ఆలయంలో కొలువుదీరిన బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మలకు స్వర్ణ కిరీటం తయారు చేయ
సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జునస్వామి జాతర (Komuravelli Mallanna) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి తర్వాత వచ్చి తొలి ఆదివారం కావడంతో భారీగా తరలి వచ్చిన భక్తులు తమ కొంగుబంగారమైన కోర మీస
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని, కల్యాణోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను కలెక్టర్ మనుచౌదరి ఆదే�
Aghori at Mallanna Temple | సాధారణంగా అఘోరాల గురించి చాలా మందికి తెలుసు. బంధాలు, అనుబంధాలను విడిచిపెట్టి హిమాలయాల్లో శివుడి కోసం తపస్సులు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే అఘోరాల మాదిరిగానే అఘోరీలు కూడా ఉంటారని చాలా తక్�
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలో శనివారం అర్ధరాత్రి స్వామి వారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై అదే గ్రామానికి చెందిన గ్యాంగ్ దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
కొందరు ఉద్యోగులు కొమురవెల్లి మల్లన్న ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు. ఆలయంలో కొందరు ఉద్యోగుల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఆలయ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి కొన్ని రోజుల�
కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ఉద్యోగుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యం లో ఆలయ ఉద్యోగుల్లో సఖ్యత కోసం ఈవో బాలాజీ ఆదివారం సమావేశమయ్యారు
బీరప్ప దయతో ప్రజలు చల్లంగా ఉండాలని దుబ్బాక ఎమ్మె ల్యే, కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండలంలోని ఎల్లారెడ్డిపేటలో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేస�
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్యావసర సరుకుల కొనుగోళ్లలో అవకతవకలు జరుగుతున్నట్టు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిత్యావసర సరుకుల కొనుగోలు, టెండర్లలో �