ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం ప్రాజెక్టును (Kaleshwaram Project) పూర్తిచేశారని, ఇప్పుడది తెలంగాణకు కల్పతరువుగా మారిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మల్లన�
Komuravelli Mallanna | సిద్దిపేట జిల్లా( Siddipeta dist ) లోని కొమరవెల్లి మల్లన్న క్షేత్రంలో ఆదివారం రాత్రి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వర్గాలు అగ్నిగుండాల( Agni Gundalu ) కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిగుండాల కార్యక్రమానికి రాష్ట్ర
కొమురవెల్లి మల్లికార్జునస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. చివరి ఆదివారం, అగ్ని గుండాల సందర్భంగా 35 వేలకు పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్లో ప్రారంభమైన మల్లికార�
సీఎం కేసీఆర్ కొమురవెల్లి మల్లన్న స్వరూపమని, గొల్ల, కుర్మలను ఆదుకునేందుకు 75 శాతం సబ్సిడీతో గొర్రెలు పంపిణీ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
శివసత్తుల పూనకాలు.. బోనాలు.. బండారి మెరువంగా కొమురవెల్లి క్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. 4వ ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు.
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రం పసుపుమయంగా మారింది. పట్నం వారాన్ని పురస్కరించుకొని జనం పోటెత్తారు. సోమవారం పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమం అత్యంత ఉత్కంఠ భరితంగా నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జున స్వామి క్షేత్రం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయ
కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిలో భక్తులు భాగస్వాములవ్వాలని ఆలయ పాలక మండలి చైర్మన్ గీస భిక్షపతి కోరారు. కరీంనగర్కు చెందిన పడిగెల మహేశ్గుప్తా కిలో 250 గ్రాముల వెండితో తయారు చేయించిన పూజ సామగ్రిని గు�
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో నిండిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 20వేల మందికి పైగా భక్తులు తరలివచ్చినట్లు ఆల�
Komuravelli mallanna | కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి అంతా సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10.45 గంటలకు పుణ్యక్షేత్రంలోని ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణంలోని తోటబావి వద్ద నిర్మించిన కల్యాణ వేదిక వద్ద