పది రోజులుగా కురుస్తు న్న భారీ వర్షాలకు 854 కి.మీ మేర రోడ్లకు నష్టం వాటిల్లినట్టు, 25 చోట్ల రోడ్లు తెగిపోయినట్టు రోడ్లు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ తెలిపారు. పాడైపోయిన రోడ్ల శాశ్వత పునర
వచ్చే ఏడాది జనవరి వరకు యాదాద్రి పవర్ప్లాంటులోని అన్ని యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటులో 730 క�
మంచి విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి భూ మ�
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం తిమ్మా నగర్ గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం ప్రారంభించారు.
హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) విధానంలో రోడ్ల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. హ్యామ్ రోడ్లకు సంబంధించిన డీపీఆర్
రాష్ట్రంలో పన్నేతర (నాన్-ట్యాక్స్) రెవెన్యూ రాబడులను పెంచడంతోపాటు కేంద్ర నిధులను సాధించుకోవడంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్కమిటీ చైర్మన్, ఉప మ�
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర భాగం భూ నిర్వాసితులకు ఎంత నష్టపరిహారం చెల్లించాలో తేలకుండానే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం పరిహారం చెల్లించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ప్ర�
ఎస్ఎల్బీసీ సొరంగంలో నీటి ప్రవాహంతో సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నదని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఎస్ఎల్బీసీ చాలా క్లిష్టమైన సొరంగమని, 11 బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్త�
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ కుప్పకూలి.. అందులో 8 మంది ఉద్యోగులు, కార్మికులు చిక్కుకుపోయారు. అసలు వారు ప్రాణాలతో ఉన్నారో? లేరో?నని.. ఎలాగైనా క్షేమంగా తిరిగి రావాలని రాష్ట్ర ప్రజలంతా రెండు రోజులుగా ఉత్క
ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్�
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతోపాటు మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర�