‘నువ్వు దేనితో మొదలు పెట్టావో.. చివరికి అదే నీకు దక్కుతుంది’.. ఇటీవల ఓ సినిమాలోని ఫేమస్ డైలాగ్ ఇది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఇలాగే మారింది. ఎన్నికల నాటికి మళ్లీ నలుగురైదుగురు నేతలే మిగిలే పరిస్థితి కనిప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగా
ఈటల వట్టి మాటల మనిషేనని మరోసారి నిరూపితమైనదని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఇతర పార్టీల్లోని సీనియర్లను బీజేపీలోకి తీసుకొస్తారని నమ్మి ఏడాది క్రితం చేరికల కమిటీ బాధ్యతలను ఆయనకు అప్పగించింది అధ�
మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఓటమి పాలవడంతో ఆయనకు మాజీ ఎమ్మెల్యే హోదాలో భద్రత కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఎమ్మెల్యేలకు 2+2 భద్రత ఉండేదని, రాజగోపాల�
Komatireddy Rajagopal reddy | రాష్ట్ర ప్రభుత్వానికి పన్నుల చెల్లింపులో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడుతున్నారని అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ (ఎస్జీఎస్టీ) అధికారులు సోమవారం కోమటి రెడ్డి రాజ�
Komatireddy Rajagopal reddy | బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీలపై జీఎస్టీ దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని సుశీ ఇన్ ఫ్రాలో స్టేట్ జీఎస్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో పాగా వేసేందుక�
Munugodu By Election | కాంట్రాక్టుల కోసం కాంగ్రెస్ పార్టీని మోసం చేసి బీజేపీకి అమ్ముడుపోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన మునుగోడు ప్రజలకు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం
Munugode by poll results | మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. ఆదినుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నది. తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Anil Kurmachalam | మునుగోడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ,
థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్