Telangana Cabinet | కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు మరో తలనొప్పి తెచ్చింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు అలకపూనారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సి�
మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో వివాదాస్పదమైన ముగ్గురు ఎమ్మెల్యేలు మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరయ్యారు. ఈ ముగ్గురు మంత్రిపదవులు ఆశించడం, ఆ తరువాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న నేపథ్యంలో వ�
Komatireddy Rajgopal Reddy | తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటున్నాడని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల�
మంత్రివర్గ విస్తరణ దరిమిలా కాంగ్రెస్లో లేఖల యుద్ధం కొనసాగుతున్నది. తమకంటే తమకు పదవి ఇవ్వాలంటూ అధికార పార్టీ నేతలు పోటాపోటీగా అధిష్ఠానానికి లేఖాస్ర్తాలు సంధిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీపీఐకి రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పుతున్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న ఐదు సీట్లలో తమకు రెండు కేటాయించాలని సీపీఐ పట్టుబడుత�
తమను గెలిపిస్తే ట్రిపుల్ ఆర్ సమస్య లేకుండా చేస్తామన్న రేవంత్ రెడ్డి.. అధికారంలో వచ్చి 14 నెలలైనా పరిష్కరించలేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. బాధితులు ధర్నాలు, నిరసనలు చేస్తున్నా ముఖ్యమంత్రి వార�
రాష్ట్రంలో ప్రజా పాలన ముసుగులో రాక్షస పాలన చేస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తే తప్పులు కేసులు పెట్టి, అక్రమ అరెస్టులకు పాల్పడుతారా అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్�
Prabhakar Reddy | రేవంత్రెడ్డి సర్కారు ప్రజాపాలన ముసుగులో రాక్షస పాలన సాగిస్తుందని.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే నాయకులను ప్రభుత్వం గొంతు నొక్కుతోందని కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత అన్నప
ఆచరణకు సాధ్యంకాని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. గ్యారంటీలను అమలు చేయడానికి ఆపసోపాలు పడుతున్నది. అమలు చేస్తున్న ఒకటీ అరా సంక్షేమ పథకాలకు అనేక కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గిస్తున్
KTR | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అనుచిత వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.
MLA Rajagopal Reddy | మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక అవుతుందన్నారు. భవిష్యత్లో తప్పనిసరి
Ponnam Prabhaker | మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. శాసనసభ పరువు తీసేలా వెకిలి చేష్టలకు పా
AP Election Results | ఏపీ ఫలితాలపై కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి ఉందని అన్నారు. శనివారం ఉదయం సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.