మార్చి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలోఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కుమ్రం భ�
వరిని వదిలేసిన రైతు.. తైవాన్ జామ సాగు.. అంతర పంటలుగా సోయా, శనగ, మక్క, కంది.. లక్షల్లో ఆదాయం.. ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాత కుభీర్, జనవరి 26 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్ది(కే) గ్రామానికి చెందిన యువరైత�
అందునాయక్తండాలో సప్తాహం ప్రారంభం కలశాలతో భారీ ఊరేగింపు తరలివచ్చిన వేలాదిమంది భక్తులు ఇంద్రవెల్లి, జనవరి 26 : మండలంలోని అందునాయక్తండాలో భగవతి జ్వాలాముఖి దుర్గామాత ఆలయం 17వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వ
విద్యార్థులు, తల్లిదండ్రుల్లో క్రేజ్ ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 50శాతానికిపైగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల బడుల్లో అమలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో కొత్త జవసత్వాలు అనుమతు
లబ్ధిదారుల ఇష్టం మేరకే యూనిట్లు అవసరమైన శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పిస్తాం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే ఎంపిక ప్రక్రియ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించాం.. మార్చి రెండో వారంలోగా పంపిణీ పూర్తి ‘నమస్తే ’ ఇంటర్
నిర్మల్ జిల్లాలో జ్వర సర్వే ముగిసింది. కరోనా కట్టడికి సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమం ఐదు రోజుల పాటు కొనసాగింది. మొత్తం 570 బృందాలు ఇందులో పాల్గొనగా, 2,10,000 ఇండ్లకు యంత్రాంగం వెళ్లింది. 3500 మందికి స్వల్ప లక్షణాలు
డీఆర్డీవో కిషన్ ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లా కేంద్రంలోని �
అత్యధికంగా శనగ సాగు ఆరుతడి పంటల వైపు రైతుల చూపు బోథ్, జనవరి 25 : బోథ్ మండలంలో అన్నదాతలు సాగు చేస్తున్న యాసంగి పంటలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. 13058 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా 10,863 ఎకరాల
డిప్యూటీ డీఎంహెచ్వో సాధన సంజయ్నగర్లో జ్వర సర్వే పరిశీలన ఎదులాపురం, జనవరి 25 : కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్వో సాధ
ఆదిలాబాద్, నిర్మల్ కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఘనంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎదులాపురం, జనవరి 25 : ప్రజాస్వామ్యం లో ఓటే ఆయుధమని, ఓటర్గా నమోదైన వారందరూ నిష్పక్షపాతంగా, నిర్భయంగా ఓటు వేయాలని
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తాంసిలో షాదీముబారక్ చెక్కుల పంపిణీ భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నద
ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ వాహనం ద్వారా పరీక్షలు ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గ�
mini bengal |తెలంగాణలోని ఆ ప్రాంతానికి వెళ్తే.. పశ్చిమ బెంగాల్లో అడుగు పెట్టినట్లే ఉంటుంది. బెంగాలీల ఆరాధ్య దైవం దుర్గామాత.. అక్కడి పల్లెపల్లెనా కొలువై దర్శనమిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు.. మహిళల కట్టూ బొట్టూ �
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం సహకార సంఘం పరిధిలోని 876 మంది రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.50వేలలోపు రుణమాఫీ వర్తించినట్లు సొసైటీ అధ్యక్షులు కిలికి ఎల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. ఈ మేరకు సొసైటీ కార్య