దేవుగూడ గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ మెస్రం నీలాబాయి కుటుంబ సభ్యులు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్�
Elephant |కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చేపట్టిన ఆపరేషన్ గజ విజయవంతమైంది. సరిహద్దు మండలాల ప్రజలకు కునుకు లేకుండా చేసిన ఏనుగు ప్రాణహిత తీరం దాటి మహారాష్ట్రలోకి వెళ్లిపోయింది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అధికార
Jan Dhan Scheme | జిల్లాలోని కోలాం, తోటి, పీవీటీజీల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్�
CM KCR | పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన �
Medical Colleges | సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మిస్తున్నది. జిల్లాకో మెడికల్ కాలేజీ అమలులో మరో ముందడుగు పడింది. రాష్ట్రంలోని కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మె�
Bejjur | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి.. తాజాగా బెజ్జూరు మండలంలో కుకుడా గ్రామంలో
Kagaznagar | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో పెద్దపులి కలకలం సృష్టించింది. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు
మార్చి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూలోఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ కుమ్రం భీం ఆసిఫాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని కుమ్రం భ�
వరిని వదిలేసిన రైతు.. తైవాన్ జామ సాగు.. అంతర పంటలుగా సోయా, శనగ, మక్క, కంది.. లక్షల్లో ఆదాయం.. ఆదర్శంగా నిలుస్తున్న అన్నదాత కుభీర్, జనవరి 26 : నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని పార్ది(కే) గ్రామానికి చెందిన యువరైత�
ఆసిఫాబాద్లో జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఎమ్మెల్సీ, కలెక్టర్ రాహుల్రాజ్ పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చిన సభ్యులు పర్యాటక అభివృద్ధికి రూ.141 కోట్లతో నివేదికలు : పురాణం కుమ్రం భీం ఆసి�
బెజ్జూర్, జూలై 29 : పులులను కాపాడుకోవాలని బెజ్జూర్ రేంజ్ అధికారి దయాకర్ అన్నారు. గురువారం అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ తీశారు. అనంతరం రేంజ్ కార్యాలయంలో సిబ్బందితో సమావే�