కౌటాల, ఏప్రిల్ 28 : నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టు నమోదు చేస్తామని తహసీల్దార్ ఎండీ. మునావర్ షరీఫ్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తనాల డీలర్లు, ఏఈవోలకు మండల వ్యవసాయ అధికారి పాలకుర్�
నిర్మల్ జిల్లాలో సత్ఫలితాలిస్తున్న సేవలుఇప్పటి వరకు 316 మంది బాధితులకు న్యాయంఅండగా నిలుస్తున్న పోలీసుశాఖఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు 181, 8500540181 ఏర్పాటునిర్మల్ అర్బన్ ఏప్రిల్ 25 : నిత్యం ఎక్కడో ఒక చోట మహ�
ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయంమీర్జాపూర్ శివారులో పదెకరాల స్థలం కేటాయింపుయుద్ధప్రాతిపదికన పనులుభైంసా, ఏప్రిల్ 25 : ప్రత్యేక రాష్ట్రంలో భైంసాలో అల్లర్లకు బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్�
ఉట్నూర్, ఏప్రిల్ 24: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు టీకాకు, మరోవైపు నిర్ధారణ పరీక్షలకు ప్రజలు బారులు తీరుతున్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 45 సంవత్సరాలు దాటిన 24 మం�
8గంటలకే వ్యాపార దుకాణాలు బంద్అత్యవసర సేవలకు మినహాయింపువిస్తృతంగా పోలీసుల తనిఖీలునార్నూర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ మండల�
బోథ్, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. గురువారం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. కర్ఫ్యూలో భాగంగా సీఐ నైలు, ఎస్ఐ రాజు బోథ్తో పాటు సొనాల గ్రామాల్లో రాత్రి సమయంలో త�
ఆదిలాబాద్ జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్జీపీ కార్యదర్శులు, సర్పంచ్లతో సమీక్షబేల, ఏప్రిల్ 17 : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్ల�
ఎదులాపురం, ఏప్రిల్ 12: గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ , పంచాయతీ రాజ్ శాఖ�
భైంసా, ఏప్రిల్ 12: బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఏఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కా�
దస్తురాబాద్, ఏప్రిల్10 : జీవ మనుగడకు అడవులే ఆధారమని, వాటిని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని ఎంపీపీ సింగరి కిషన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించా
విరమణ వయస్సుపై సీఎండీని కలిశాం2400 మంది బదిలీ వర్కర్లకు పదోన్నతులుటీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్శ్రీరాంపూర్లో యూనియన్లో 70 మంది చేరికశ్రీరాంపూర్, ఏప్రిల్ 7: సింగరేణి కార్మికులకు కూడా విరమణ వయస్�