కొమురంభీం ఆసిఫాబాద్ : జిల్లాలోని దహేగాంలో నకిలీ విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. రూ. 17 లక్షల విలువైన 850 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తు�
క్రైం న్యూస్ | జిల్లాలోని వాంకిడి, రెబ్బెన మండలాల్లో సోమవారం సుమారు రెండు లక్షల రూపాయల విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జైపూర్, జూన్ 3 : జైపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఇందారం క్రాస్రోడ్డు వద్ద గురువారం మూడు లక్షల రూపాయల విలువైన నకిలీ పత్తి విత్తనాలను రామగుండం టాస్క్ఫోర్స్, జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ఫ
వినియోగదారుల ప్రయోజనం కోసం రూపకల్పనఅందుబాటులో 10 రకాల సేవలుటోల్ ఫ్రీ నంబర్ 1912కునేరుగా ఫిర్యాదుఇచ్చోడ, మే 15: కరెంట్ సమస్యల పరిష్కారానికి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్ర
వేమనపల్లి, మే 11 : వేమనపల్లి మండల కేంద్రంలో మంగళవారం సర్పంచు కుబిడె మధుకర్ పంచాయతీ కార్మికుల చేత హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. సర్పంచ్ మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో గ్రామం మొత్�
దహెగాం మండలంలో ఏడు కేంద్రాల ఏర్పాటు3,500 ఎకరాల్లో సాగు n పెరిగిన దిగుబడిఇప్పటి వరకు 30 వేల క్వింటాళ్ల సేకరణరైతుల హర్షందహెగాం, మే 9 : దహెగాం మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వరి కోతలు పూర్
ఆదిలాబాద్ రూరల్, మే 8: మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మావల జడ్పీటీసీ వనిత పేర్కొన్నారు. మావలలో శనివారంముస్లింలకు రంజాన్ గిఫ్ట్ ప్యాక్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మా�
కుంటాల, మే, 8 : మండల కేంద్రంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తుల అంగీకారంతో దుకాణాలను మూడు రోజులుగా మూసివేశారు. ప్రజలు బయటకు రావడం లేదు. స్వీయ గృహ నిర్బంధం ప�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుమున్సిపాల్టీలో పర్యటనఅధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షసీసీసీ నస్పూర్, మే 7: కొవిడ్హ్రిత నస్పూర్ మున్సిపాలిటీగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే దివ
ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో సమీక్ష ఆసిఫాబాద్టౌన్, మే 4 : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన�
కాగజ్నగర్టౌన్ , మే 1: పట్టణంలో మే డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్, ఎస్పీఎం గేటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విద్యుత్ కార్యాలయం, సీపీఎం,సీఐటీయూ కార్యాలయాల ఎదుట జెండాలు ఆవిష్క