తమిళ హీరో శింబు కారు ఢీకొని చెన్నైలోని టీ నగర్లో రోడ్డు పక్కన నివసించే వికలాంగుడు మునుస్వామి మరణించాడు. గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమిళ హీరో ప్రశాంత్ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమున్న పేరు. జీన్స్, జోడి, దొంగ దొంగ వంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో తమిళంలో ఈయన నటించిన సినిమాలన్ని హిట్లే. త�
తమిళ స్టార్ అజిత్ తెలుగు ప్రేక్షకులకు సపరిచితమే. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం 'వలిమై'. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి24న విడుదలై తమిళ నాట భారీ కలెక్షన్లను సాధించింది.
కన్నడ స్టార్ హీరో పునీత్రాజ్ కుమార్ ఆకస్మిక మరణం కన్నడ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది. 46 ఏళ్ళకే ఈయన గుండెపోటుతో మరణించాడు. ఈ వార్తతో సినీప్రముఖలు, అభిమానులు కన్నీరు మున్నీరైయ్యాయరు.
1990లో ఎన్ వీడు ఎన్ కనవర్ (En Veedu En Kanavar) చిత్రంతో బాల నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు కోలీవుడ్ (Kollywood) అగ్ర హీరోల్లో ఒకరు అజిత్ (Ajithkumar). ఈ స్టార్ చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి 30 ఏళ్లవుతున్నది.
ప్రేక్షకులలో ప్రస్తుతం సినిమాలు చూసే విధానం పూర్తిగా మారిపోయింది. ఒక కథను ప్రేక్షకుడు ఆలోచించే విధంగా, తరువాతి సీన్ ఎమవుతుంది అనే క్యూరియాసిటీని పెంచే సినిమాలను చూడటానికే ప్రేక్షకులు ఎక్క�
Karthi Look from Sardar | ఈ మధ్య కాలంలో సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమైపోతున్నారు హీరోలు. ఎందుకంటే బయట పోటీ కూడా అలాగే ఉంది. ఒక్కో సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. స్టార్ హీరోలైన.. కుర్రహీరోలు అయినా ఎవరైనా కూ