కొల్లాపూర్, జూన్ 17 : విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిన నరసింహ (52) కుటుంబాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి (Dureddy Raghuvardhan Reddy) పరామర్శించారు.
Kollapur : కొల్లాపూర్ జూన్ 17: దేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాలుగా సుపరిపాలనను అందిస్తున్నారని.. ఈ విషయాన్ని బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కొల్లాపూర్ ఇన్చార్జి ఎల్లేని సుధ�
Harshavardhan Reddy : కొల్లాపూర్ జూన్ 17 : నియోజవర్గంలోని ప్రతి కార్యకర్త కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి (Harshavardhan Reddy) అన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలతో �
CITU | నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడిచిపోతున్నా కార్మికులకు ఒరగబెట్టింది ఏమి లేదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఆరోపించారు.
Ex MLA Beeram Harshavardhan Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. అనారోగ్య
స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహఙంచారు.
Dureddy Raghuvardhan Reddy | సర్వస్వం త్యాగం చేసిన కొల్లాపూర్కు కాంగ్రెస్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నేత దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ �
Kollapur | సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకలో బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్పై భగ్గుమన్నారు.