Kodangal | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్
Kodangal | అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు.
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యటనలు ఆపి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సీఎంకు ఆర్ఎస్పీ సూచించారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్తోపాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. క�
KTR | రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
సీఎం సొంత ఇలాకా అయిన కొడంగల్లో ఆర్అండ్బీ శాఖ నిర్మించ తలపెట్టిన గె స్ట్హౌస్.. కాంగ్రెస్లో చిచ్చు రాజేసింది. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ను ఓ కాంగ్రెస్ నాయకుడికి చెందిన ప్రైవేట్ స్థలంలో నిర్మిస్తుం
KTR | సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్పై తిరుగుబాటు మొదలైందని, ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్లోనే కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
BRS Party | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పర్యటనలో ఉండగానే.. సొంత పార్టీకి చెందిన పలువురు నేతలు సీఎ
Kodangal | సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. తమ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవ
Kodangal | రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం (ఎన్కేఎల్ఐఎస్) పనుల టెండర్లపై ఇరిగేషన్ శాఖ ఆది నుంచీ గోప్యతను పాటిస్తున్నది.
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజక వర్గంపై సీఎం సవతి ప్రేమ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. సీఎం తన సొంత గ్రామంలో రూ.రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడం
కొడంగల్లో రేవంత్రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం అయినాక మమ్మల్ని నాశనం చేస్తున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఫార్మా బాధిత రైతులకు అండగా మా