రాష్ట్రంలో ఎంఐఎం గోడమీది పిల్లిలాంటిదని, ఎవరు అధికారంలో ఉంటే వారి చెంతకు చేరుతుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. అధికారం పోగానే వారితో సంబంధాలు తెంపేసుకుంటుందని విమర్శించారు.
‘మెడికల్ కాలేజీ కోసం మా బతుకులను రోడ్డున పడేస్తరా? ఏండ్ల నుంచి సాగుచేసుకుంటున్న భూములను అభివృద్ధి ముసుగులో గుంజుకుంటమంటే ఎట్ల? ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్న మా పొట్టకొట్టద్దు.. ఈ భూములను ఇచ్చేది లేదు�
అభివృద్ధి పనులను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు రావాలని కడ ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండలంలోని అప్పాయిపల్�
Revanth Reddy | రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు.. ఆయా నియోజకవర్గాల్�
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిధులను వృథా చేయబోము అంటూ ఒకవైపు ప్రకటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో అందుకు భిన్నంగా ముందుకు సాగుతున్నది. అందుకు తాజాగా ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్�
వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో ఒకట్రెండు చోట్ల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 68 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గ
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చివరకు జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదని, వారిని కూడా బెదిరిస్తున్నట్లు తమకు తెలిసిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు �
Harish Rao | అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. ఆడ పిల్లల పెళ్లిళ్లకు ఇస్తామన్న తు�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాన్వాయ్లోని ఓ వాహనం టైర్ పేలిపోయింది. సోమవారం హైదరాబాద్ నుంచి వికారాబాద్ జిల్లాలోని కొ డంగల్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
CM Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రమాదం తప్పింది. రేవంత్ రెడ్డి కాన్వాయ్లోని ల్యాండ్ క్రూజర్ కారు టైర్ పంక్చర్ అయి పేలిపోయింది. దీంతో కారు సడెన్గా ఆగిపోయింది.
Harish Rao | సిద్దిపేటలో అభివృద్ధిని సీఎం రేవంత్రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి తాను మంజూరు చేయించిన వెటర్నరీ కాలేజీని కొండంగల్కి త