Revanth Reddy | కొడంగల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kodangal, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kodangal, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kodangal,
CM KCR | కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్రెడ్డిని ప్రజలు తుక్కు తుక్కు ఓడగొడుతున్నరని.. కొడంగల్లో లాగూడేలా ఓడగొట్టాలని ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో
CM KCR | కాంగ్రెస్లో 15 మంది మోపయ్యారని.. నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ గెలిస్తేనే కదా? ఆ పార్టీ 20 సీట్లు రావు. ముఖ్యమంత్రి అయ్యేది లేదు.. మన్ను లేదంటూ
CM KCR | టీపీపీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిప్పులు చెలిగారు. కొడంగల్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
CM KCR | రైతుల వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలని, అందు కోసం పదిహెచ్పీల మోటర్లు పెట్టుకోవాలంటున్నాడని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. పంపుసెట్ల కోసం రూ.50-60వేలకోట్లు కావాలని.. వాటిని సీసాలిచ్చ�
MLA Narender reddy | వెనుకబడిన కొడంగల్ నియోజవర్గాన్ని రెండువేల రూపాయలు ఖర్చుపెట్టి సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు. గతంలో ఇరవై ఐదు సంవత్సరాలు పాలించిన గుర్నాథ్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయాలన్నారు. రేవంత్ రె�
‘ముందు ఎమ్మెల్యేగా గెలవాలి.. ఆ తర్వాతే ముఖ్యమంత్రి అయితరు’.. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. రెండు రోజుల క్రితం కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పే�
Kodangal | కొడంగల్ నియోజకర్గంలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని సర్జఖాన్పేట్ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ మూకలు రాళ్లదా�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్వన్ స్థానంలో నిలిచిందని భూగర్భ, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి అన్నారు.. శుక్రవారం కోస్గి పట్టణంలో మున్సిపల్ నాయకులతో మంత్రి సమావేశమయ్యారు.
Kodangal | కొడంగల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విజయం సాధించిన తరువాత కొడంగల్ను �